రష్యా భారతీయ సైనికులకు విముక్తి

Russia frees Indian soldiers భారత్‌కు భారీ దౌత్య విజయం లభించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమ్మతించారు. వెంటనే వారిని ఆర్మీ విధు లకు వెనక్కి రప్పిస్తామని, స్వదేశానికి పంపించడానికి…

PM Modi in Russia :రష్యా చేరుకున్న ప్రధాని మోదీ

Prime Minister Modi arrived in Russia రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సాయంత్రం రష్యా చేరుకున్నారు. మాస్కోలో దిగిన ప్రధాని మోదీకి అధికారులు సాదర స్వాగతం పలికారు. రష్యన్ డ్యాన్స్ ట్రూప్ ప్రత్యేకంగా దండియా, గర్బా…

భారత్ అమ్ములపొదిలోకి 35వేల అసాల్ట్ రైఫిల్స్

India sells 35 thousand assault rifles Trinethram News : ఇండియన్ ఆర్మీ అమ్ములపొది లోకి ఆధునిక AK-203 అసాల్ట్ రైఫిల్స్ చేరాయి. భారత్-రష్యా జాయింట్ వెంచర్ కింద ఏర్పాటైన ఇండో-రష్యన్ రైఫిల్స్ లిమిటెడ్ వీటిని రూపొందించింది. తొలి విడత…

Bharatiya Jan Sangh : భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు జాతీయవాది డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జరే

The founder of Bharatiya Jan Sangh was nationalist Dr. Shyamaprasad Mukherjee వర్ధంతి (జూన్ 23) నుండి జయంతి (జులై 6) వరకు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపు…

CM Revanth Reddy : ప్రధానితో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే?

What did CM Revanth Reddy say after the meeting with the Prime Minister? Trinethram News : ఢిల్లీ: తెలంగాణ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో…

CM Chandrababu Met PM : ముగిసిన ప్రధానితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

AP CM Chandrababu met with the Prime Minister which ended Trinethram News : న్యూ ఢిల్లీ : జులై 04ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ ముగి సింది. ఏపీకి సంబంధించిన కీలక అంశాలు ప్రధానితో చంద్రబాబు…

Indian Cricketers : ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెటర్లు

Indian cricketers who met PM Modi Trinethram News : న్యూ ఢిల్లీ:జులై 04టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టు ఆటగాళ్లు ఈరోజు ప్రధాని మోదీని కలిశారు. గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్ర యంలో దిగిన…

CM Revanth Met PM : నేడు ఢిల్లీలో ప్రధాని మోడీతో సీఎం రేవంత్‌ భేటీ

CM Revanth met PM Modi in Delhi today Trinethram News : న్యూ ఢిల్లీ: జులై 04తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఈరోజు మ.1.30 గంటలకు ప్రధాన మంత్రి మోడీతో పాటు హోంమంత్రి అమిత్‌ షాను సైతం కలిసే…

White Paper on Amaravati : అమరావతి పై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల

AP Government releases white paper on Amaravati అమరావతి చరిత్ర సృష్టించే నగరం. శాతవాహనుల కాలంలో అమరావతి కేంద్రంగా పాలన జరిగింది. అమరావతికి ప్రధాని మోడీ ఫౌండేషన్‌ వేశారు. ఎటు చూసిన సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి. బుద్ధి…

You cannot copy content of this page