ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు: షర్మిల

రాష్ట్రానికి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్‌ ప్రత్యేక హోదాను విస్మరించారు జగనన్న ప్రత్యేక హోదా కోసం గతంలో దీక్షలు చేశారు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు ప్రత్యేక హోదా రాదన్నారు

సముద్రగర్భంలో ద్వారక వద్ద ప్రధాని మోదీ పూజలు

సముద్రగర్భంలో ద్వారక వద్ద ప్రధాని మోదీ పూజలు.. ద్వారక వద్ద మోదీ స్కూబా డైవింగ్ ఆక్సిజన్ మాస్కు సాయంతోసముద్రం అడుగునకు చేరుకున్న మోదీ పవిత్ర భూమిని చూసి ముగ్ధులైన వైనం

వికారాబాద్ రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులకు రేపు ప్రధాని శంకుస్థాపన!

వికారాబాద్ :ఫిబ్రవరి 25అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ది పథకంలో భాగంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో అభివృద్ది పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయను న్నారు.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 15 రైల్వే స్టేషన్లో ఈ…

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని మోదీ గుజరాత్‌లోని ద్వారకలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని మోదీ గుజరాత్‌లోని ద్వారకలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి సుదర్శన్‌ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్‌ ద్వారకాతో అనుసంధానిస్తుంది. ద్వారకాదీశ్‌ ఆలయ…

నేడు మంగళగిరి ఎయిమ్స్‌ జాతికి అంకితం

వర్చువల్‌గా జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ.. మైక్రోబయాలజీ, మొబైల్ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను.. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రులు.

ఈనెల 29న లోక్‍సభ ఎన్నికల బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా

ఢిల్లీ సుమారు వంద మంది అభ్యర్థులతో మొదటి జాబితా వచ్చే అవకాశం మొదటి జాబితాలో ప్రధాని మోదీ, అమిత్‌షాతో పాటు మరికొందరు మొదటి జాబితాలో ఈ దఫా లోక్‍సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న రాజ్యసభ ఎంపీలుగా ఉన్న కేంద్రమంత్రులు తొలి జాబితాలో…

ఫిబ్రవరి 28న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పైసలు

Trinethram News : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16 విడత నిధులను త్వరలో విడుదల చేయనుంది. 2024 ఫిబ్రవరి 28న మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధుల్ని…

బీజేపి విజయ సంకల్ప యాత్ర

ఈటెల రాజేందర్ కామెంట్స్… గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేసి అడవిబిడ్డలను గౌరవించిన ఘనత మోడీది… మోడీ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా.. అక్కడ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు. ఆపదలో ఉంటే చుట్టుపక్కల దేశాలను ఆదుకుని అన్నంపెట్టే స్థాయికి భారత్…

పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటాం: డీకే అరుణ

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మెజారిటీ పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేవరకద్ర పట్టణానికి విజయ సంకల్ప యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజలు బీజేపీ నాయకులు…

బీజేపీ వెనుక రాముడు.. మోదీ: బండి సంజయ్

రాష్ట్రంలో అన్ని స్థానాల్లో బీజేపీని గెలిపించాల‌ని ఎంపీ బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధిస్తుందని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. 370 ఆర్టికల్‌ రద్దు చేసినందుకు 370 సీట్లు బీజేపీకి ఇవ్వాలన్నారు. బీజేపీ…

You cannot copy content of this page