PM Modi : వారిని నట్టింట్లోనే ఖతం చేశాం
Trinethram News : పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరంలో పర్యటించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందర్నీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఆదంపూర్ ఎయిర్బేస్లో ఉన్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ సిబ్బందితో కలిసి ముచ్చటించిన ప్రధాని మోదీ.. అక్కడి నుంచే పాకిస్తాన్కు గట్టి సందేశం…