PM Modi : వారిని నట్టింట్లోనే ఖతం చేశాం

Trinethram News : పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరంలో పర్యటించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందర్నీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి ముచ్చటించిన ప్రధాని మోదీ.. అక్కడి నుంచే పాకిస్తాన్‌కు గట్టి సందేశం…

CM Chandrababu : మోదీ ప్రసంగం సరికొత్త భారతానికి నిదర్శనం

జాతినుద్దేశించి పీఎం మోదీ చేసిన ప్రసంగంపై సీఎం చంద్రబాబు ప్రశంసలు భారత్ నూతన సిద్ధాంతాన్ని మోదీ రూపొందించారని వ్యాఖ్య పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఇది గట్టి హెచ్చరిక అని పేర్కొన్న టీడీపీ అధినేత ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రస్తావిస్తూ స్వదేశీ ఆయుధాల సత్తాను…

Qatari Emir Sheikh Tamim : పూర్తి సహకారం అందిస్తాం

ప్రధాని మోదీకి ఖతార్ అమీర్ షేక్ తమీమ్ హామీ పహల్గామ్‌లో ఉగ్రదాడి… ఖతార్ అమీర్ షేక్ తమీమ్ నుంచి ప్రధాని మోదీకి ఫోన్ బాధిత కుటుంబాలకు ఖతార్ అమీర్ ప్రగాఢ సంతాపం ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ…

PM Modi : రక్షణ శాఖ కార్యదర్శితో ప్రధాని మోడీ భేటీ

Trinethram News : రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. ప్రధానమంత్రి నివాసంలో జరుగిన ముఖాముఖి సమావేశాల్లో పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ప్రస్తుత పరిస్థితిని చర్చించారు. నావికా దళం,…

PM Modi : RR బ్యాటర్ వైభవ్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు

Trinethram News : May 05, 2025, IPLలో 14 ఏళ్ల వయసులోనే సెంచరీ సాధించిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఆయనను బీహార్ పుత్రుడిగా అభివర్ణించారు. బీహార్‌లో జరిగిన ఖేలో ఇండియా యూత్…

CM Revanth Reddy : పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపండి

Trinethram News : ఒక్క దెబ్బతో పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేయండి.. కోట్లాది మంది భారతీయులు ప్రధాని మోదీకి మద్దతుగా ఉంటారు .. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారు .. ఒక్క దెబ్బతో…

PM Modi : ఎయిర్‌పోర్ట్‌లోనే అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ భేటీ

కీలక నిర్ణయం తీసుకునే అవకాశం.. Trinethram News : ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టులోనే.. పహల్‌గామ్‌ లో ఉగ్రదాడి ఘటనపై NSA అజిల్‌ దోవల్‌ వివరణ ఇచ్చారు. దోవల్‌తోపాటు విదేశాంగమంత్రి, విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు..…

PM Modi : ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు

ఇవాళ ఢిల్లీలో ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర భేటి Trinethram News : కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపధ్యంలో కేంద్రమంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తారు. ఉగ్రవాదుల ఏరివేతపై దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, విదేశాంగశాఖ మంత్రి…

PM Modi : జమ్మూకశ్మీర్ ఘటన.. స్పందించిన మోదీ

Trinethram News : Apr 22, 2025, జమ్మూకశ్మీర్ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. సౌది అరేబియా పర్యటనలో ఉన్న ఆయన నడ్డా ఫోన్ ద్వారా అమిత్ షాతో మాట్లాడి దాడి వివరాలను తెలుసుకున్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని…

CM Chandrababu : సీఎం చంద్రబాబుకు.. ప్రధాని మోదీ, పవన్, జగన్ జన్మదిన శుభాకాంక్షలు!

Trinethram News : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం నాటికి 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత రాష్ట్రానికి సీఎంగా ఆయన పని చేశారు. ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు…

Other Story

You cannot copy content of this page