Pawan Kalyan : పింఛనుతో మొక్కుబడి చేసిన వృద్ధురాలిని సత్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Trinethram News : పిఠాపురం నియోజకవర్గం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు, తన పింఛనులో నుంచి డబ్బులు పొగు చేసి రూ.27,000 విలువైన గరగను పవన్ కళ్యాణ్ విజయం కోసం వేగులమ్మ తల్లికి సమర్పించారు. ఆమె కోరికను…