PM Modi : జమ్మూకశ్మీర్ ఘటన.. స్పందించిన మోదీ

Trinethram News : Apr 22, 2025, జమ్మూకశ్మీర్ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. సౌది అరేబియా పర్యటనలో ఉన్న ఆయన నడ్డా ఫోన్ ద్వారా అమిత్ షాతో మాట్లాడి దాడి వివరాలను తెలుసుకున్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని…

Anakapalle Fire Incident : అనకాపల్లి అగ్నిప్రమాద ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

Trinethram News : ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య.. మరికొందరి పరిస్థితి విషమం. పేలుడు ధాటికి కూలిన షెడ్లు. మృతులు సామర్లకోట వాసులు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోం మంత్రి అనితతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు. బాధితుల పరిస్థితిపై ఆరా…

ఫోన్లను లబ్ధిదారులకు అందజేత

తేదీ : 19/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తొమ్మిదవ విడత రికవరీ మరియు పంపిణీ కార్యక్రమం ఎస్పీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో…

Samsung S25 Ultra : వృందావన్‌లో కోతి సామ్‌సంగ్ S25 అల్ట్రా దొంగిలించింది, మామిడిపానీయం కోసం తిరిగి ఇచ్చింది!

Trinethram News : ఉత్తరప్రదేశ్‌లోని వృందావన్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ భక్తుడు తన ఖరీదైన Samsung S25 Ultra ఫోన్ చేతిలో పట్టుకుని నిలుచుంటే, అకస్మాత్తుగా ఓ కోతి వచ్చి ఫోన్‌ను లాక్కొంది. భక్తుడు ఆశ్చర్యపోయి కోతిని వెంబడించినా, అది…

Journalist Revathi Arrest : జర్నలిస్ట్ రేవతి అరెస్ట్

Trinethram News : Hyderabad : ఉదయం సుమారు 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులతో మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్ జర్నలిస్ట్ రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్ సైతం బలవంతంగా…

Robbers Arrested : రాబరీ దొంగలు ఇద్దరు అరెస్టు

నగరి త్రినేత్రం న్యూస్. గత శివరాత్రి రోజు రాత్రి నగరి పట్టణంలోని అన్నా క్యాంటీన్లో వాచ్మెన్ ని కొట్టి అతని వద్ద నుంచి 700 రూపాయలు మరియు మొబైల్ ఫోను రాబరీ చేసినటువంటి నగరి పట్టణంలో నివసిస్తున్న ఇద్దరు ఇంద్రానగర్ కు…

CM Revanth Reddy : అర్చకుడు రంగరాజన్ కు: సీఎం రేవంత్ రెడ్డి ఫోన్

అర్చకుడు రంగరాజన్ కు: సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. దాడికి గురైన చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరంజన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు.ఆయనతో ఫోన్ లో మాట్లాడారు. ఇలాంటి దాడులను ప్రభుత్వం…

Narendra Modi : డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో తొలిసారి మాట్లాడిన నరేంద్రమోదీ!

డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో తొలిసారి మాట్లాడిన నరేంద్రమోదీ! ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక తొలిసారి ఫోన్ కాల్ ప్రియమిత్రుడితో మాట్లాడటం ఆనందంగా ఉందన్న మోదీ పరస్పర ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం కోసం పని చేస్తామన్న మోదీ Trinethram News :…

Phone Tapping Case : ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైదరాబాద్‌ : అమెరికాలో SIBమాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు.. ఇద్దరినీ భారత్‌కు రప్పించేందుకు అధికారుల ప్రయత్నాలు.. నేరస్తుల అప్పగింత అస్త్రం ప్రయోగించనున్న పోలీసులు.. కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో.. భారత్, అమెరికా మధ్య ఒప్పందం..…

డ్రైవింగ్‌లో ఉంటే.. ఫోన్‌ చేయొద్దు ప్లీజ్‌

డ్రైవింగ్‌లో ఉంటే.. ఫోన్‌ చేయొద్దు ప్లీజ్‌ పది నెలల్లో 1.56 లక్షల సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కేసుల నమోదు నిబంధనలు పాటించకపోవడం, అతివేగంతో రక్తసిక్తమవుతున్న రహదారులు సగటున రోజుకు 21 మంది మృతి రాష్ట్రంలో గతేడాది పది నెలల్లో సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కేసులు…

Other Story

You cannot copy content of this page