Ambedkar Sena : అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు డిప్యూటీ తాసిల్దార్ కి వినతి పత్రం

తేదీ:14:05:2025 : ప్రొద్దుటూరు : అంబేద్కర్ సేన రాష్ట్ర కన్వీనర్, దప్పెల్ల దేవదాసు అంబేద్కర్ సేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎన్.బి.సాగర్ విషయం : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్స్ నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరుట గురించి….మన రాష్ట్రం…

ప్రజావాణి అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు అందజేసిన అర్జీలను జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి…

AP Liquor Case : ఏపీ లిక్కర్ కేసు నిందితులకు సుప్రీంలో చుక్కెదురు

అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ నిందితుల పిటిషన్ ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టువిచారణ ఈ నెల 13కు వాయిదా Trinethram News : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టు గురువారం షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్…

AITUC : హైదరాబాదులో ఇందిరా పార్క్ లో మహా ధర్నా కార్యక్రమానికి ఉద్యోగులందరూ వెళ్తున్నారని వినతి పత్రం

ఇచ్చిన హనుమకొండ జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు వేల్పుల సారంగపాణి హనుమకొండ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కలెక్టరేట్లో హనుమకొండ జిల్లా డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్.అల్లం.అప్పయ్య కి వినతిపత్రం ఇచ్చిన ఏఐటియుసి హనుమకొండ జిల్లా అధ్యక్షులు వేల్పుల సారంగపాణి.…

Nadendla Manohar : రైతు వద్ద ఉన్న మిగులు ధాన్యం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి

నాదెండ్ల మనోహర్,కి వినతిపత్రం అందజేసి అభ్యర్థించిన ఎమ్మెల్యే “బత్తుల” రాజానగరం :త్రినేత్రం న్యూస్ : అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతుల నుండి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని అభ్యర్థన.. వెంటనే స్పందించి ఎమెల్యే బత్తులకి శుభవార్త తెలియజేసిన మంత్రివర్యులు.. రాజానగరం…

MP Etela Rajender : ఎంపీ ఈటెల రాజేందర్‌ పై నమోదైన కేసును కొట్టేసేందుకు నిరాకరించిన హైకోర్టు

Trinethram News : ఐటీ పోచారం పీఎస్‌లో నమోదైన కేసును కొట్టేయాలని ఈటెల పిటీషన్‌.. ఘట్‌కేసర్‌లోని కొర్రెములలో శ్రీహర్ష కన్‌స్ట్రక్షన్ సెక్యూరిటీ గార్డుపై చేయి చేసుకున్నాడని కేసు నమోదు.. సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు ఈటెలపై కేసు నమోదు చేసిన ఐటీ…

Supreme Court : పహల్గామ్‌ దాడి ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ

Trinethram News : జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్‌ .. పిటిషనర్‌ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం .. పిటిషన్‌ వేసేముందు బాధ్యతగా వ్యవహరించాలన్న కోర్టు దేశంపై బాధ్యత లేదా అంటూ పిటిషనర్‌ పై ఆగ్రహం.. బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బ…

Former MLA : దోమడ గ్రామ బాధితులకు న్యాయం చేయాలి, కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే

త్రినేత్రం న్యూస్, పెదపూడి. బీజేపీ సిద్ధాంతాలను తాకట్టు పెడతారా లేదా ఎమ్మెల్యే,రామకృష్ణా రెడ్డి పై చర్యలు తీసుకుంటారా దగ్గుబాటి పురందేశ్వరి ? భీమవరం, కాకినాడ లకు వెళ్ళటానికి ఉన్న సమయం, పెదపూడి వచ్చి బాధితుల్ని కనీసం కనుమూలన చూచే నీతీ, నైతికత…

Rythu Bharosa : రైతు భోరోసా కేంద్రంలలొ ధాన్యం కొనుగోలు చేయండి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ కామన…. అమలాపురం: త్రినేత్రం న్యూస్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ వినతి పత్రం అందజేస్తున్న కామన… రైతు భోరోసా కేంద్రంలలొ ధాన్యం కొనుగులుచేయకపోవడం తో సోమవారం…

ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీ కోసం

  లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలో త్వరిత గతిన పరిష్కరించాలి. పరిపాలన అధికారిణి ఎం. సుజాత.త్రినేత్రం న్యూస్ : రాజమహేంద్రవరం : సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం లో నిర్వహించిన “పి జి ఆర్ ఎస్ –…

Other Story

You cannot copy content of this page