Kishan Reddy : బొగ్గు గని కార్మికుల పెన్షన్ పెంపునకు కృషి చేయండి

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని కలిసి కోరిన ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. రామగుండం మే-21//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంగళవారం న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు…

Pawan Kalyan : పింఛనుతో మొక్కుబడి చేసిన వృద్ధురాలిని సత్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Trinethram News : పిఠాపురం నియోజకవర్గం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు, తన పింఛనులో నుంచి డబ్బులు పొగు చేసి రూ.27,000 విలువైన గరగను పవన్ కళ్యాణ్ విజయం కోసం వేగులమ్మ తల్లికి సమర్పించారు. ఆమె కోరికను…

CM Chandrababu : అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన ముఖ్యమంత్రి

తేదీ : 01/05/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆత్మకూరు మండలం, నెల్లూరు పాలెం గ్రామం యస్ టి కాలనీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. చలంచర్ల సుస్మితకు వితంతు పింఛన్ ను అందించడం…

MLA Gorantla : అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది

పిడింగొయ్యి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల… Trinethram News : అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య…

Collector P Prashanthi : 91.43 శాతం మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ

కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలో 2,34,576 మంది పెన్షన్ లబ్ధిదారులలో మధ్యాహ్నం వరకు 2,14,463 మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం స్థానిక…

Pension : ఏపీలో రూ.6 వేల పింఛన్లలోనూ భారీగా అనర్హులు

Trinethram News : అమరావతి : ఏపీలో రూ.6 వేల చొప్పున దివ్యాంగ పింఛన్లు పొందుతున్న లబ్ధిదార్లలోనూ ప్రభుత్వం భారీగా అనర్హులను గుర్తించింది. ఇంతకుముందు రూ.15 వేల పింఛన్లు పొందే వారిలో అనర్హులను గుర్తించి తొలగించింది. ఇదే కోవలో రూ.6 వేల…

NTR Bharosa : ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ

Trinethram News : అమరావతి : ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి పింఛన్లు అందించనుంది. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్ అందించేలా ఈ…

New Pensions : ఏపీలో జులైలో కొత్త పింఛన్ల మంజూరు

Trinethram News : అమరావతి : ఏపీలో జులైలో కొత్త పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఈ వారంలో మంత్రివర్గ ఉపసంఘం మరోసారి సమావేశమై కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదించనుంది. కొత్తగా వివిధ కేటగిరీల కింద 6 లక్షల…

CITU : కార్మికుల పెన్షన్ ఫండ్ కు యజమాన్యాలు మరో ₹10/- ఇచ్చేందుకు అంగీకారం

మంద నరసింహారావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెబిసిసిఐ సభ్యులుగోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఏప్రిల్ 1, 2025న పెన్షన్ నిధికి టన్నుకు మరో రూ. 10 చొప్పున కోల్ కంపెనీలు అదనంగా ఇవ్వాలని సీఐటీయూ, ఏఐటీయూసీ, హమ్స్ యూనియన్స్ ఒత్తిడి మేరకు…

MLA Handed Over Pension : బాధితుడికి పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే

తేదీ : 02/04/2025. పశ్చిమగోదావరి జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తణుకు పట్టణం పరిధిలోని ఏడవ వార్డుకు చెందిన గుబ్బల. ఏసుబాబు కి కొత్తగా మంజూరైన డయాలసిస్ పెన్షన్ రూపాయలు పదివేలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అరిగిమిల్లి. రాధాకృష్ణ బాధితుడికి…

Other Story

You cannot copy content of this page