Kishan Reddy : బొగ్గు గని కార్మికుల పెన్షన్ పెంపునకు కృషి చేయండి
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని కలిసి కోరిన ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. రామగుండం మే-21//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంగళవారం న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్లో ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు…