CM Chandrababu : అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన ముఖ్యమంత్రి

తేదీ : 01/05/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆత్మకూరు మండలం, నెల్లూరు పాలెం గ్రామం యస్ టి కాలనీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. చలంచర్ల సుస్మితకు వితంతు పింఛన్ ను అందించడం…

MLA Gorantla : అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది

పిడింగొయ్యి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల… Trinethram News : అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య…

Collector P Prashanthi : 91.43 శాతం మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ

కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలో 2,34,576 మంది పెన్షన్ లబ్ధిదారులలో మధ్యాహ్నం వరకు 2,14,463 మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం స్థానిక…

Pension : ఏపీలో రూ.6 వేల పింఛన్లలోనూ భారీగా అనర్హులు

Trinethram News : అమరావతి : ఏపీలో రూ.6 వేల చొప్పున దివ్యాంగ పింఛన్లు పొందుతున్న లబ్ధిదార్లలోనూ ప్రభుత్వం భారీగా అనర్హులను గుర్తించింది. ఇంతకుముందు రూ.15 వేల పింఛన్లు పొందే వారిలో అనర్హులను గుర్తించి తొలగించింది. ఇదే కోవలో రూ.6 వేల…

NTR Bharosa : ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ

Trinethram News : అమరావతి : ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి పింఛన్లు అందించనుంది. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్ అందించేలా ఈ…

New Pensions : ఏపీలో జులైలో కొత్త పింఛన్ల మంజూరు

Trinethram News : అమరావతి : ఏపీలో జులైలో కొత్త పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఈ వారంలో మంత్రివర్గ ఉపసంఘం మరోసారి సమావేశమై కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదించనుంది. కొత్తగా వివిధ కేటగిరీల కింద 6 లక్షల…

CITU : కార్మికుల పెన్షన్ ఫండ్ కు యజమాన్యాలు మరో ₹10/- ఇచ్చేందుకు అంగీకారం

మంద నరసింహారావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెబిసిసిఐ సభ్యులుగోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఏప్రిల్ 1, 2025న పెన్షన్ నిధికి టన్నుకు మరో రూ. 10 చొప్పున కోల్ కంపెనీలు అదనంగా ఇవ్వాలని సీఐటీయూ, ఏఐటీయూసీ, హమ్స్ యూనియన్స్ ఒత్తిడి మేరకు…

MLA Handed Over Pension : బాధితుడికి పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే

తేదీ : 02/04/2025. పశ్చిమగోదావరి జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తణుకు పట్టణం పరిధిలోని ఏడవ వార్డుకు చెందిన గుబ్బల. ఏసుబాబు కి కొత్తగా మంజూరైన డయాలసిస్ పెన్షన్ రూపాయలు పదివేలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అరిగిమిల్లి. రాధాకృష్ణ బాధితుడికి…

Pension : కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ అర్హత కలిగే ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తుంది

అల్లూరు జిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 2: అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం,చిన్న గడ్డ గ్రామంలో భర్త లక్ష్మయ్య మూడు నెలల క్రితం చనిపోతే అధికారులు పెన్షన్ నమోదు చేయగా మూడు నెలల కలిపి అక్షరాల రూ.12000 వితంతువు పెన్షన్…

MLA Nallamilli : నూతనంగా మంజూరైన 35 మంది వితంతువులకు పెన్షన్లు అందచేసిన ఎమ్మెల్యే, నల్లమిల్లి

త్రినేత్రం న్యూస్ : అనపర్తి. అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో “ఎన్టీఆర్ భరోసా” సామాజిక పెన్షన్లు అనపర్తి మండలానికి సంబంధించి నూతనంగా మంజూరైన 35 మంది వితంతువులకు పెన్షన్లు అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమoలో అనపర్తి మండలం ఎన్…

Other Story

You cannot copy content of this page