Jyothirao Phule : 199వ జయంతి సందర్భంగా జ్యోతిరావు పూలే ఘన నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిసి నివాళులు అర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు నాయకులు పాల్గొన్నారు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Mahatma Jyotiba Phule Jayanti : ఏప్రిల్ 11న నిర్వహించు మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలలో పాల్గొని విజయవంతం చేయాలి

జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జె.రంగా రెడ్డి పెద్దపల్లి, ఏప్రిల్ – 09// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 11న ఉదయం 10-30 గంటలకు సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో…

TG SAX : తమకి ఉద్యోగంలో జరుగుతున్న అన్యాయం పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీజీశాక్స్ ఉద్యోగుల లెటర్ కంపెయిన్.

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ లోని ఉద్యోగుల పట్ల చూపిస్తున్న వివక్ష కారణంగా రాష్ట్ర జేఏసీ నాయకుల పిలుపు మేరకు పెద్దపెల్లి జిల్లాలోని ఐసిటిసి, ఎఆర్టి, ఎస్ టి ఐ, పి పి…

Collector Koya Sri Harsha : అర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, ఏప్రిల్- 07// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ…

రోడ్డు వెడల్పు లో అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఉండదు- స్థానిక సంస్థల అదనప కలెక్టర్ మరియు రామగుండం ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ జే.అరుణ

పెద్దపల్లి , ఏప్రిల్- 05// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం (గోదావరిఖని) రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఉండదని స్థానిక సంస్థల అదనప కలెక్టర్ మరియు రామగుండం ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ జే.అరుణ శనివారం ఒక ప్రకటనలో…

IT Minister Sridhar Babu : మంథనిలో సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం పంపిణీలో భాగంగా శుక్రవారం మంథని మండలంలోని శివ కిరణ్ గార్డెన్స్ లో ఆయన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించా…

Bharatiya Janata Party : భారతీయ జనతా పార్టీ పెద్దపెల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. శారదానగర్ శిశు మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన కర్ర సంజీవరెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు…

MLA Vijayaramana Rao : పేదలకు పట్టెడన్నం పెట్టడమే కాంగ్రెస్ లక్ష్యం

తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం.. ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నాం.. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుండి అమలు చేస్తున్న సన్నబియ్యం పథకంలో భాగంగా పెద్దపల్లి మండలం పాలితం, కాసులపల్లి, అప్పన్నపేట,…

Collector Koya : అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతం చేసిన వైద్య బృందానికి అభినందనలు

పెద్దపల్లి, ఏప్రిల్ – 04// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ట్విన్స్ డెలీవరి ఆపరేషన్ వంటి అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా జిల్లా ఆసుపత్రిలో నిర్వహించినందుకు గాను వైద్య బృందాన్ని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అభినందిస్తూ శుక్రవారం…

Collector Koya : ఏటిసి సెంటర్ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి

ఐటిఐ ప్రాంగణంలో ఏటీసీ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించిన  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షపెద్దపల్లి, ఏప్రిల్ -04// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి ఐటిఐ సెంటర్ ప్రాంగణంలో జరుగుతున్న ఏటిసి భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా…

Other Story

You cannot copy content of this page