Pawan Kalyan : నిరంతరం నిఘా అవసరం

తేదీ : 20/05/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉగ్రవాదుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డిజిపి…

Volunteer Program : ఘనంగా స్వచ్ఛంద కార్యక్రమం

తేదీ : 17/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం , కుక్కునూరు మండలం పంచాయితీ రాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి పంచాయతీలోని స్వచ్ఛంద కార్యక్రమం…

Pawan Kalyan : ఏపీ పంచాయతీరాజ్‌శాఖ కీలక నిర్ణయం

Trinethram News : గ్రామ పంచాయతీ పరిధిలో.. సైనికుల ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తూ ప్రకటన.. ఇప్పటి వరకు సరిహద్దుల్లో సేవలు అందించిన.. రిటైర్డ్ సైనికులకు మాత్రమే మినహాయింపులు .. సైనిక్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ సిఫార్సుతో.. ఈ నిర్ణయం తీసుకున్నామన్న…

Pawan Kalyan : పింఛనుతో మొక్కుబడి చేసిన వృద్ధురాలిని సత్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Trinethram News : పిఠాపురం నియోజకవర్గం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు, తన పింఛనులో నుంచి డబ్బులు పొగు చేసి రూ.27,000 విలువైన గరగను పవన్ కళ్యాణ్ విజయం కోసం వేగులమ్మ తల్లికి సమర్పించారు. ఆమె కోరికను…

PM Modi is a ‘Aniket : ప్రధాని మోదీ ఒక ‘అనికేత్

పవన్ సంచలన ట్వీట్ Trinethram News : ఆంధ్రప్రదేశ్ : గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సన్యాస జీవితంలో ‘అనికేత్’ అని పిలువబడ్డారని తెలుపుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఓ పోస్టు చేశారు. “అనికేత్’ అనేది…

Pawan Kalyana : పవన్ కళ్యాణ్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

Trinethram News : ముస్లింలు ఉగ్రవాదులు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసు స్టేషన్లో ముస్లిం యువకులు ఫిర్యాదు.. వందశాతం ముస్లింలు ఉగ్రవాదులే అని పవన్ కల్యాణ్ ద్వేషపూరిత…

Pawan Kalyan : కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దు

Trinethram News : దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టొద్దు.. ముఖ్యంగా సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దు.. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవు – ఏపీ డిప్యూటీ సీఎం…

Janasena Party : జనసేన పార్టీ పాడేరు కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ (పాడేరు), మే 7: జనసేన పార్టీ కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అనే సూత్రంతో పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు భరోసానివ్వడంలో మరో అడుగు ముందుకు వేసారు.…

Pawan Kalyan : ధర్మ యుద్ధంలో అమరావతి రైతులు గెలిచారు

Trinethram News : గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు అంటూ అమరావతిని నాశనం చేసింది డబుల్ ఇంజిన్ సర్కార్ తో అమరావతి అభివృద్ధి వేగంగా జరుగుతుంది 20 ఏళ్ల భవిష్యత్తును ముందే ఊహించిన వ్యక్తి సీఎం చంద్రబాబు సైబరాబాద్ నిర్మించిన…

PM Modi : వేదికపై ప్రధాని మోదీకి సీఎం సన్మానం

Trinethram News : అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధానికి సీఎం ఘన సన్మానం.. ధర్మవరం శాలువాను కప్పి సన్మానించిన సీఎం చంద్రబాబు.. అనంతరం ప్రత్యేక జ్ఞాపికను అందజేసిన సీఎం, డిప్యూటీ సీఎం… https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Other Story

You cannot copy content of this page