Anil Kumar : యువత ఆశయాలకు మార్గం చూపుతున్న జనసేన

పాడేరులో క్రియాశీలక సభ్యత్వానికి విశేష స్పందన. అనిల్ కుమార్. అల్లూరిజిల్లా పాడేరు త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 9: జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు పాడేరు జనసేన కార్యాలయంలో క్రియాశీలక…

MP Kesineni Shivnath : దేశ ప్రధానికి స్వాగతం పలికిన యం పి

తేదీ : 02/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి విజయవాడ పార్లమెంట్ యంపి కేశినేని. శివనాథ్ (చిన్ని) ఘన స్వాగతం పలికారు. అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు విచ్చేసిన…

Intimate Meeting : ఆత్మీయ సమావేశానికి ఆహ్వానం

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 26 :నెల్లూరు జిల్లా: కావలి, ఆత్మీయ సమావేశానికి ఆహ్వానంఈ సమావేశంలో, గౌరవ నెల్లూరు పార్లమెంటు సభ్యులు ,వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి , మరియు ఎమ్మెల్సీ . బీదా రవిచంద్ర…

Kesineni Shivnath : వికలాంగులకు యం పి ట్రై సైకిల్స్, వీల్ చైర్స్ అందజేత

తేదీ : 25/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పలు డివిజన్లకు సంబంధించి న వికలాంగులకు పార్లమెంటు యం. పి కేశినేని శివనాథ్ తన (చిన్ని)…

OC Community Hall : ఒ సి కమ్యూనిటీ హాల్ కు శంఖుస్ధాపన

కపిలేశ్వరపురం : త్రినేత్రం న్యూస్ : కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామంలో ఎం.పి ల్యాడ్స్ నిధులు రూ.40.00 లక్షలతో ఒ.సి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కు సోమవారం అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్ శంఖుస్ధాపన చేశారు. రాష్ట్ర అంచనాల…

డెబ్బై ఐదు వ జన్మదిన వేడుకలు

తేదీ : 19/04/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) సూచనల ప్రకారం స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ , త్రీ…

Dr. Guduri Srinivas : ఘనంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఉగాది వేడుకలు

రాజమహేంద్రవరం మార్చి, 30. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ స్థానిక తిలక్ రోడ్ లోని పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలోశ్రీ విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో…

Araku Coffee : పార్లమెంట్ లో ఈ రోజు అరకు కాఫీ స్టాళ్లు ప్రారంభం

Trinethram News : న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో ఈ నుంచి రెండు అరకు కాఫీ స్టాళ్లు అందుబాటు లోకి రానున్నాయి. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ ఉత్తర్వులిచ్చారు. ఇటీవల…

Kesineni Shivnath : మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ

తేదీ : 21/03/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని). మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు. ప్రతి…

Istar Feast : ఇస్తార్ విందు

తేదీ : 20/03/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో తేదీ :21/03/2025 న అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటల…

Other Story

You cannot copy content of this page