గుంటూరులో పానీపూరి విక్రయాలు నిలిపివేత

Trinethram News : గుంటూరులో పానీపూరి విక్రయాలు నిలిపివేయాలని జీఎంసీ అధికారులు ఆదేశించారు. పానీపూరిలో ఉపయోగించే నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని జిల్లా వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో బుధవారం రాత్రి జీఎంసీ శానిటరీ సూపర్వైజర్ అయుబ్…

రాత్రి పానీపూరీ తిన్న తర్వాత అన్నదమ్ముల ఇద్దరకు తీవ్ర అస్వస్థత

Trinethram News : ఏలూరు: జంగారెడ్డిగూడెంలో విషాదం.. రాత్రి పానీపూరీ తిన్న తర్వాత అన్నదమ్ముల ఇద్దరకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు బాలురు మృతి.. మృతులు రామకృష్ణ (10) విజయ్ (6)గా గుర్తింపు

You cannot copy content of this page