Panchayat Raj : ఏపీలో పంచాయతీరాజ్ శాఖలో బదిలీలకు మార్గదర్శకాలు

Trinethram News : అమరావతి : ఏపీలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ విభాగాల్లో ఉద్యోగుల బదిలీల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలను సొంత డివిజన్లలో నియమించకూడదు. జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ కార్యాలయాల్లోని సిబ్బంది…

Pawan Kalyan : ఏపీ పంచాయతీరాజ్‌శాఖ కీలక నిర్ణయం

Trinethram News : గ్రామ పంచాయతీ పరిధిలో.. సైనికుల ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తూ ప్రకటన.. ఇప్పటి వరకు సరిహద్దుల్లో సేవలు అందించిన.. రిటైర్డ్ సైనికులకు మాత్రమే మినహాయింపులు .. సైనిక్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ సిఫార్సుతో.. ఈ నిర్ణయం తీసుకున్నామన్న…

Pawan Kalyan : 1.20 కోట్ల ఉపాధి కూలీలకు ప్రమాదబీమా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ప్రభుత్వమే ప్రీమియం చెల్లింపు. కూలీల వివరాలతో ఫీల్డ్ అసిస్టెంట్లు బ్యాంకులో నమోదు చేయించాలి. Trinethram News : రాష్ట్రం లోని ఉపాధి కూలీలందరికీ ప్రమాదబీమా చేయించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది. ఇటీవల మొగల్తూరులో జరిగిన…

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో పీఆర్ అధికారులతో రివ్యూలో ఎమ్మెల్యే జీఎస్సార్ భూపాలపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అన్ని అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీ…

Pensions : ఏపీలో అనర్హులకు పెన్షన్లు!

ఏపీలో అనర్హులకు పెన్షన్లు! Trinethram News : అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనర్హులు కూడా పెన్షన్లు అందుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది.ప్రతీ10వేల మంది లో ఏకంగా దాదాపు 500 మంది అనర్హులే పెన్షన్లు తీసుకుంటున్నట్టు గుర్తించారు. రెండోరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి,…

ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలో పాల్గొన్న ఎమ్మెల్యే TRR

ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలో పాల్గొన్న ఎమ్మెల్యే TRRవికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో పరిగి మండలం రూప్ ఖాన్ పేట్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు-…

ముత్తారం మండలంలో ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బందిని సస్పెన్షన్ జిల్లా కలెక్టర్ కోయ హర్ష

ముత్తారం మండలంలో ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బందిని సస్పెన్షన్ జిల్లా కలెక్టర్ కోయ హర్ష పెద్దపల్లి, నవంబర్ – 19: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ముత్తారం మండలంలో పనిచేసే ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…

AP Annual Budget : 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.. రెవెన్యూ వ్యయం అంచనా

2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.. రెవెన్యూ వ్యయం అంచనా Trinethram News : రూ.2.34లక్షల కోట్లు.. ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు, రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు.. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లు, జలవనరులు రూ.16,705 కోట్లు.. ఉన్నత విద్య…

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త!! Trinethram News : Telangana : పంచాయతీ రాజ్, గ్రామీణ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ జీతాలు ఇవ్వాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఆన్-లైన్లో ఏకకాలంలో జీతాల చెల్లింపు…

Governor : కానిస్టేబుల్ ను పరామర్శించిన గవర్నర్

The governor visited the constable Trinethram News : తెలంగాణ : పాము కాటుకు గురై ములుగు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్ ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పరామర్శించారు. గవర్నర్ రాష్ట్ర…

Other Story

You cannot copy content of this page