Patnam Mahender Reddy : పంచాయతీ కార్యదర్శుల సమస్యలను cm దృష్టికి తెస్తాం : పట్నం

మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలనకు ప్రజలకు ఎంతో సేవలుఅందిస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శుల సమస్యల ను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.తెలంగాణ…

MLA Nallamilli : ఘనంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకసభ్యులు

మాజీ శాసనసభ్యులు స్వర్గీయ నల్లమిల్లి మూలారెడ్డి, జయంతి వేడుకలు అనపర్తి:త్రినేత్రం న్యూస్. అనపర్తి పంచాయతీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకసభ్యులు, మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి, జయంతి సందర్బంగా కేక్ కట్ చేసిన హర్షం వ్యక్తం అనపర్తి…

Chittam Murali : గిరిజన గ్రామాల్లో జోరుగా ఉపాధి హామీ పనులు

జనసేన నాయకుడు చిట్టం మురళి పర్యటన అల్లూరిజిల్లా(అనంతగిరి) మండలం , మే 9: అనంతగిరి మండలం ఎగువశోభ పంచాయతీ పరిధిలోని జాంగూడ గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రజలు ఆధారపడే వర్షాధారిత వ్యవసాయానికి సహకారంగా…

Chiniboina Pullarao : గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నం

తేదీ : 05/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, కృష్ణ రావులపాలెం పంచాయతీ సర్పంచ్ చినిబోయిన. పుల్లారావు. గ్రామ అభివృద్ధికి చేసిన సేవలు గురించి వివరించారు. గత ప్రభుత్వంలో గ్రామం మొత్తం…

Drinking Water Problems : బొండం కొత్తవలసలో త్రాగునీటి కష్టాలు

జల్ జీవన్ మిషన్ బోరు మరమ్మత్తులపాలై గ్రామస్తులు ఇబ్బందుల్లోకి అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్ ఏప్రిల్ 30: అరకువేలి మండలం బొండం పంచాయతీ పరిధిలోని కొత్తవలస గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉధృతమైంది. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్…

Review Meeting : మండల పరిషత్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్

డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్24 త్రినేత్రంన్యూస్. డిండి మండలపరిషత్ కార్యాలయంలో డీఎల్ పి ఓ శంకర్ నాయక్ పంచాయతీ సెక్రటరీ లు టెక్నికల్ అసిస్టెంట్లకు ఫీల్డ్ అసిస్టెంట్లకు రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్పీ వెంకన్న, ఏ పి…

Awareness Conference : అట్లవారి పల్లెలో చిరుధాన్యాలపై అవగాహన సదస్సు

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండలం రామకృష్ణాపురం పంచాయతీ అట్లా వారి పల్లె హరిజనవాడలో చిరుధాన్యాలపై అవగాహన సదస్సు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ చిరుధాన్యాలైనటువంటి రాగులు సజ్జలు…

పలువురి ప్రముఖుల ప్రశంసాలు

తేదీ : 15/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం, పెదరాయుడు గ్రామపంచాయతీ లో ఉన్నటువంటి వెంకటాపురం గ్రామానికి చెందిన శెట్టి.గోపి, మేరీ గ్రేస్ పుణ్య దంపతుల చిన్న కుమారుడు మోక్షిత్…

Dr. B.R. Ambedkar’s Jayanti : నల్లగొండ పంచాయతీలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు

“నల్లగొండ పంచాయతీలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు. ” ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్ ( కొయ్యూరు ) జిల్లాఇంచార్జ్ : అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం, నల్లగొండ పంచాయతీలో భారత రాజ్యాంగ నిర్మాత బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి…

Dr. B.R. Ambedkar Jayanti : దోమల జోరు రక్త కండి మోడల్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ అరకులోయ ఏప్రిల్ 15 : అరకు వ్యాలీ మండలం మాదల పంచాయతీ పరిధిలోని దోమల జోరు రక్త కండి మోడల్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా జరిపారు.ఈ కార్యక్రమం మాదల పంచాయతీ సర్పంచ్…

Other Story

You cannot copy content of this page