Drinking Water : వర్ర గ్రామంలో తాగునీటి దాహం

అల్లూరిజిల్లా, (అరకులోయ) త్రినేత్రం న్యూస్ – మే 31: అరకులోయ మండల పరిధిలోని శిరాగం పంచాయతీకి చెందిన వర్ర గ్రామాన్ని తాగునీటి దాహం కాస్తా విలవిలలాడిస్తోంది. గత వారం రోజులుగా గ్రామంలోని కొళాయిలకు నీరు రాకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్రంగా…

CM Revanth : సీఎం జిల్లాల సమీక్షలు.. ఎన్నికల కోసమేనా!

Trinethram News : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారని, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సర్పంచులకు ప్రభుత్వం బకాయి పడి ఉన్న…

మండలంలో ఎంపీ నిధులతో 26 పంచాయతీలకు వీధిలైట్లు పంపిణీ

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) : అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం, పాడేరు మండలంలో *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాడేరు ఎమ్మెల్యే *మత్స్యరాస విశ్వేశ్వర రాజు చేతుల మీదుగా ఎంపీ నిధులతో 26 పంచాయతీలకు…

Tension in Thiruvur : తిరువూరులో టెన్షన్.. టెన్షన్

Trinethram News : NTRజిల్లా తిరువూరులో నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. YCP, TDP నేతలు తోపులాటకు దిగారు. బారికేడ్లు నెట్టుకుని TDP ఎమ్మెల్యే, కౌన్సిలర్లు పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లారు. ఉద్రిక్త పరిస్థితులు…

Volunteer Program : ఘనంగా స్వచ్ఛంద కార్యక్రమం

తేదీ : 17/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం , కుక్కునూరు మండలం పంచాయితీ రాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి పంచాయతీలోని స్వచ్ఛంద కార్యక్రమం…

Congress Party : నాభిశిల ప్రతిష్ట వేడుకలలో పాల్గొన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం.. మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి సౌజన్యంతో 15 వేల రూ/-ల విరాళం అందజేసిన కాంగ్రెస్ నాయకులు ములకలపల్లి మండలం రాచన్నగూడెం పంచాయతీ పాత జన్నెలగూడెం గ్రామంలో గత మూడు రోజులుగా…

Cattle Herder Died : పిడుగుపాటుకు పశువుల కాపరి మృతి

అరకువేలి మండలం, మడగడ పంచాయతీ పరిధిలో విషాదం అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ మే 14: అరకువేలి మండలంలోని మడగడ పంచాయతీకి చెందిన మంజగూడ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం తీవ్ర విషాదం నెలకొంది. సమర్డి దోంబు (63), పశువుల కాపరి, తన…

Patnam Mahender Reddy : పంచాయతీ కార్యదర్శుల సమస్యలను cm దృష్టికి తెస్తాం : పట్నం

మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలనకు ప్రజలకు ఎంతో సేవలుఅందిస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శుల సమస్యల ను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.తెలంగాణ…

MLA Nallamilli : ఘనంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకసభ్యులు

మాజీ శాసనసభ్యులు స్వర్గీయ నల్లమిల్లి మూలారెడ్డి, జయంతి వేడుకలు అనపర్తి:త్రినేత్రం న్యూస్. అనపర్తి పంచాయతీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకసభ్యులు, మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి, జయంతి సందర్బంగా కేక్ కట్ చేసిన హర్షం వ్యక్తం అనపర్తి…

Chittam Murali : గిరిజన గ్రామాల్లో జోరుగా ఉపాధి హామీ పనులు

జనసేన నాయకుడు చిట్టం మురళి పర్యటన అల్లూరిజిల్లా(అనంతగిరి) మండలం , మే 9: అనంతగిరి మండలం ఎగువశోభ పంచాయతీ పరిధిలోని జాంగూడ గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రజలు ఆధారపడే వర్షాధారిత వ్యవసాయానికి సహకారంగా…

Other Story

You cannot copy content of this page