Andhra-Telangana Border : ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత

Trinethram News : పల్నాడు జిల్లా, దాచేపల్లి : తెలంగాణ బోర్డర్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యంతో వెళ్తున్న లారీలను ఆపేస్తున్న తెలంగాణ అధికారులు.. తంగెడ కృష్ణానది వారధి పై భారీ స్థాయిలో ఆగిపోయిన తెలంగాణ వెళ్లాల్సిన ధాన్యం లారీలు కృష్ణానది బ్రిడ్జిపై…

Collector : అమూల్యకు ఎకరం పొలం మంజూరు చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్

Trinethram News : 593 మార్కులతో నరసరావుపేట డివిజన్ లో మొదటి స్థానం గా పల్నాడు జిల్లాలో మూడో స్థానంలో నిలిచిన నాదెండ్ల మండలం జడ్.పి.హెచ్.ఎస్ తూబాడు విద్యార్థిని అమూల్యను అభినందించడంతోపాటు.. ఎకరం పొలమును పల్నాడు జిల్లా కలెక్టర్ అమ్మాయి తండ్రికి…

Handcuffs : పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు.. పల్నాడులో చిత్ర విచిత్రాలు

స్టేషన్ కు బేడీలు వేసిన పోలీసులు-పల్నాడులో విచిత్రం చూశారా ? Trinethram News : ఏపీ పోలీసులు మరోసారి వార్తల్లో నిలిచారు. నిన్న హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఓ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులకు..…

Paleti Krishnaveni : వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణి అరెస్ట్

Trinethram News : గుంటూరు: గుంటూరుకు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు. పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు బుధవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పాలేటీ కృష్ణవేణిని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్…

Child Dies of Bird Flu : నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి

Trinethram News : బర్డ్‌ఫ్లూతో మృతిచెందినట్టు నిర్ధారించిన ICMR. పచ్చి కోడిమాంసం తినడంతో పాటు.. ఇమ్యూనిటీ తక్కువగా ఉండడమే కారణమని నిర్ధారణ.. మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్‌లో చేరిన చిన్నారి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి16న చిన్నారి మృతి.. చిన్నారి మరణంతో…

MPP Election : రేపు మండల వైస్ ఎంపీపీ ఎన్నిక

మండల వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా.. పల్నాడు జిల్లా, కారంపూడి. నేడు జరగాల్సిన కారంపూడి మండల వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడిందని ఎన్నికల అధికారి డి. లింగమూర్తి అన్నారు. ఈ సందర్భంగా గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ…

Vidadala Rajini : మాజీ మంత్రి విడదల రజినీ పై ఏసీబీ కేసు

Trinethram News : ఏపీలో మాజీ మంత్రి విడదల రజినీతో సహా పలువురిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. వైసీపీ హయాంలో 2020 సెప్టెంబర్లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి…

Raids on Drug Stores : ఔషధ దుకాణాలపై ఆపరేషన్ విజిలెన్స్ దాడులు

Trinethram News : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఔషధ దుకాణాలు, ఏజెన్సీలపై ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఆపరేషన్ గరుడలో భాగంగా సత్తెనపల్లి రోడ్డులోని భాగ్య శ్రీ మెడికల్ ఏజెన్సీలో తనిఖీ నిర్వహించారు.…

Chillies Fire : 50 క్వింటాళ్ల మిర్చి మండే దగ్ధం

6లక్షల ఆస్తి నష్టం Trinethram News : పల్నాడు జిల్లా, కారంపూడి మండలం, లక్ష్మీపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి మిర్చి మండేకు నిప్పంటించారు.బాధిత రైతు వజ్రాల సురేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీపురం గ్రామంలో ఐదు…

The Boy Missing : బాలుడు అదృశ్యం

తేదీ : 13/03/2025. పల్నాడు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వినుకొండ మండలం , ఏనుగుపాలెం గ్రామానికి చెందిన మన్నం. లక్ష్మణ్ చారి (14) మార్చి రెండవ తేదీన అదృశ్యమవడం జరిగింది. వినుకొండలోని గౌతమ్ పాఠశాలలో చదువుతున్న…

Other Story

You cannot copy content of this page