Pinnelli Brothers : పల్నాడులో జంట హత్యలు, పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు చేసిన పోలీసులు
Trinethram News : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో శనివారం జరిగిన జంట హత్యల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలపై కేసు నమోదు అయింది. గుండ్లపాడు జంట హత్యల ఘటనలో 30 సెక్షన్ కింద…