రైతులు ఎలుగుబంట్లు నుండి రక్షణ కల్పించాలని ఆటవీశాఖాధికారులను కోరుతున్నారు

Trinethram News : పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలం టీ గడూరు గ్రామం జీడి తోటలో ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఎలుగుబంటిని చూసిన రైతులు భయాందోళనతో గ్రామంలోకి పరుగులు తీయగా, యువకులు కేకలు వేయడంతో ఎలుగుబంటి నెమ్మదిగా జారుకుంది.…

పలాస కు చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య

పలాస మండలంలో మోదుగులపుట్టి గ్రామానికి చెందిన మద్దిల జోగారావు (40) జమ్మూ కాశ్మీరు లోని ఉదంపూర్ లోని యూనిట్ లో జేసీఓ క్యాడర్లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా ఆత్మ హత్య చేసుకున్నట్లు మంగళవారం ఉదయం కుటుంబ…

టీడీపీ మూడో జాబితా విడుదల

అమరావతి 11 అసెంబ్లీలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు పలాస-గౌతు శిరీష, పాతపట్నం-మామిడి గోవింద్ రావుశ్రీకాకుళం-గొండు శంకర్, శృంగవరపు కోట-కోళ్ల లలిత కుమారికాకినాడ సిటీ-వనమాడి వెంకటేశ్వరరావుఅమలాపురం-అయితాబత్తుల ఆనందరావుపెనమలూరు-బోడె ప్రసాద్, మైలవరం-వసంత కృష్ణప్రసాద్నరసారావుపేట-చదలవాడ అరవింద్…

పలాసలో పరారైన కంటైనర్

శ్రీకాకుళం… విశాఖ జిల్లాలో దొరికిన వైనం.. పలాస మండలం నెమలి నారాయణపురం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు కంటైనర్ ఢీకొంది. ఈ ఘటనలో ఎస్‌ఈబీ ఎస్సె ప్రభాకర్‌తో పాటు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే…

ఇకపై జగనన్న అనే పిలుస్తా: వైఎస్ షర్మిల

ఇకపై జగనన్న అనే పిలుస్తా: వైఎస్ షర్మిల జగన్ రెడ్డి గారూ అంటే వైవీ సుబ్బారెడ్డికి నచ్చడంలేదన్న ఏపీసీసీ చీఫ్ రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధిని చూసేందుకు సిద్ధమని సవాల్ జిల్లాల పర్యటనలో భాగంగా పలాసలో బస్సులో ప్రయాణం

You cannot copy content of this page