Water Problems : నీటి కష్టాలు

తేదీ : 09/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పాలకొల్లు పదవ వార్డు యందు లక్ష్మీ నగర్ పార్కు పక్క వీధిలో ప్రజలు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నామని తెలపడం జరిగింది. కుళాయి నీళ్లు రాక వాటర్…

Mavullamma Jatara : మావుళ్ళమ్మ జాతర మహోత్సవములు

తేదీ : 13/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు పట్టణం ముప్ఫై వ వార్డులో కొలువై ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు ఈనెల పదిహేను వ తారీకు నుండి ఇరవై ఒకటి వ…

Grand Statue Installation : ఘనంగా విగ్రహ ప్రతిష్ట

తేదీ : 04/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పాలకొల్లు మండలం, వెలివెల గ్రామంలో శ్రీ రామాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవము ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ చిప్, మాజీ ఎమ్మెల్సీ అంగర.…

Amaravati from Palakollu : పాలకొల్లు నుంచి అమరావతికి బయలుదేరిన కారులు, బస్సులు

తేదీ : 02/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అమరావతి పున; ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం పాలకొల్లు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు , మహిళలు బయలుదేరి వెళ్లడం జరిగింది.…

Minister Nimmala Ramanaidu : శ్రమదానం చేసిన మంత్రి

తేదీ : 27/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు మండలం, చింతపర్రు గ్రామం లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి స్లాబ్ వేసే పనుల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమదానం చేయడం జరిగింది .…

Rest Teacher Dies : విశ్రాంతి ఉపాధ్యాయుడు మృతి

తేదీ : 15/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు లో ఉన్నటువంటి యర్రం శెట్టి. సుబ్బారాయుడు 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. ఉపాధ్యాయుల సుదీర్ఘ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసి ఆ సంఘం అధ్యక్షులు…

Mahatma Jyotirao Phule : ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

తేదీ :11/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పాలకొల్లు పట్టణంలో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను మంత్రి నిమ్మల నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా…

Rest for Shrimp : రొయ్యకు రెస్ట్.. రైతుల నిర్ణయం

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం : రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై పశ్చిమ గోదావరి జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు విరామం ప్రకటిస్తున్నట్లు పాలకొల్లు, నరసాపురం, ఆచంట…

Jagjivan Ram Jayanti : ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి

తేదీ : 05/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ లో భారత ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ…

Swachh Survey : స్వచ్ఛ సర్వేక్షన్ టీం తనిఖీలు

తేదీ : 24/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు జి ఎస్ వి ఆర్ యం మునిసిపల్ ప్రాథమిక పాఠశాలను స్వచ్ఛ సర్వేక్షన్ టీం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాల పరిశుభ్రత ఆవరణంలో పచ్చదనం,…

Other Story

You cannot copy content of this page