Train Hijack : రైలు హైజాక్‌లో మిలిటెంట్లు హతం

Trinethram News : బలూచిస్తాన్ : పాకిస్తాన్లో రైలు హైజాక్‌ ఘటనలో మొత్తం 21 మంది ప్రయాణికులతో పాటు నలుగురు పారామిలిటరీ సైనికులు మృతి చెందినట్లు పాక్‌ ఆర్మీ జనరల్‌ స్పష్టం పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం 33 మంది…

Train Hijack : ట్రాక్ను బాంబులతో పేల్చేసి రైలు హైజాక్

Trinethram News : పాకిస్థాన్లో బలోచ్ మిలిటెంట్లు చెర నుంచి రైలు ప్రయాణికులను విడిపించేందుకు ఆర్మీ చేపట్టిన సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 80 మందిని కాపాడారు. 100 మందికి పైగా ఇంకా బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. రైలు క్వెట్టా నుంచి…

Train Hijack : బలూచిస్థాన్ లో ట్రైన్ పై మిలిటెంట్ల దాడి, హైజాక్

Trinethram News : జఫ్పార్ ఎక్స్ ప్రెస్ ను హైజాక్ చేసిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడి సమయంలో రైలులో 400 మంది ప్రయాణికులు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఆధీనంలో 100 మంది ప్రయాణికులు BLA ఆధీనంలో పాక్ మిలటరీ, ATF,…

Attack in Pakistan : పాకిస్థాన్‌లో మరో భీకర ఆత్మాహుతి దాడి!

Trinethram News : తీవ్రవాదులు పాకిస్థాన్‌లో మరోసారి రెచ్చిపోయారు. పేలుడు పదార్థాలు నిండిన వాహనాలతో బన్నూ కంటోన్మెంట్ గోడను ఢీ కొట్టించడంతో భారీ పేలుడు సంభవించింది. పోలీసుల ప్రకారం, ఈ ఘటన పెషావర్‌కు 200 కిలోమీటర్ల దూరంలో, ఖైబర్ పఖ్తూంఖ్వా రాష్ట్రంలో…

Virat Kohli : అదే బలహీనతైంది: విరాట్ కోహ్లీ

Trinethram News : Feb 25, 2025, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అయితే కోహ్లీకి కవర్‌ డ్రైవ్ బాగా ఆడతాడని పేరు. కానీ అదే అతడి బలహీనతైందని కోహ్లీ తాజాగా తెలిపాడు.…

Kidnap Cricketers : క్రికెటర్లను కిడ్నాప్ చేసేందుకు ఉగ్రవాదుల ప్లాన్

Trinethram News : పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న సమయంలో ఒక కీలక వార్త బయటకు వచ్చింది. ఈ టోర్నమెంట్ పై ఉగ్రవాద దాడి నీడలు అలుముకుంటున్నాయి. టోర్నమెంట్ మధ్యలో వచ్చిన ఈ నివేదిక సంచలనం సృష్టించింది. ఎందుకంటే, ఈ టోర్నమెంట్‌లో…

Jasprit Bumrah : ఐసీసీ అవార్డులు అందుకున్న బుమ్రా

Trinethram News : ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డులు అందున్నాడు. ఆదివారం మ్యాచ్ ప్రారంభానికి ముందు ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’, టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’…

Kavya Krishna Reddy : పాకిస్తాన్ పై ఇండియా టీం గెలుపుపై హర్షం వ్యక్తం చేసిన కావ్య కృష్ణారెడ్డి

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 24 : నెల్లూరు జిల్లా: కావలి. పాకిస్తాన్ పై ఇండియా గెలుపు పై హర్షం వ్యక్తం చేసిన కావలి శాసనసభలు కావ్య కృష్ణ రెడ్డి ఒక్క క్రికెట్లోనే కాకుండా అన్ని రంగాలలో భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావలి,…

Champions Trophy : నేడు మ్యాచ్‌లో బంగ్లాపై న్యూజిలాండ్‌ గెలిస్తే పాక్‌ ఇంటికే!

Trinethram News : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 24, సోమవారం జరగనున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్‌ గెలిస్తే ఇక పాకిస్థాన్ జట్టు ఇంటిబాట పట్టాల్సిందే. ఆదివారం భారత్‌పై కీలక మ్యాచ్‌లో ఓడటంతో పాక్‌ సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టంలో పడ్డాయి. నేడు…

Megastar Chiranjeevi : పాక్‌పై భారత్‌ విజయం.. చిరంజీవి స్పందన ఇదే!

Trinethram News : Feb 23, 2025,పాకిస్థాన్‌పై భారత్‌ సాధించిన విజయంపై టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారత్‌ ఘన విజయంపై చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఈ అద్భుతమైన మ్యాచ్‌ను ఫ్రెండ్స్‌తో కలిసి ప్రత్యక్షంగా చూడడం థ్రిల్లింగ్‌గా…

You cannot copy content of this page