Tiranga Rally : ఆపరేషన్ సింధూర్ విజయానికి సంఘీభావంగా పాడేరు లో ఘనంగా తిరంగా ర్యాలీ

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా (పాడేరు) త్రినేత్రం న్యూస్ మే 18: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పట్టణంలో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించబడింది. పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం విజయవంతంగా…

Journalists Handbook : ఉత్తరాంధ్ర జర్నలిస్టుల హ్యాండ్‌బుక్

అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, పార్లమెంటు సభ్యురాలు తనూజ రాణి ఆవిష్కరణ. అల్లూరిజిల్లా (పాడేరు) త్రినేత్రంన్యూస్ మే 17: ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్ (యూజెఎఫ్) ఆధ్వర్యంలో సిద్ధం చేసిన ఆరు జిల్లాల జర్నలిస్టుల ఫోన్ నెంబర్లు మరియు సమాచారంతో కూడిన…

Gangulaiah : ఆపరేషన్ సిందూర్ కు సంఘీభావంగా తిరంగ యాత్ర జన సైనికులకు గంగులయ్య పిలుపు.

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ (పాడేరు) మే 17: ఉగ్రవాద నిర్మూలనలో భారత్ చేపట్టిన విశిష్ట యుద్ధ కార్యాచరణ “ఆపరేషన్ సిందూర్” లో పాల్గొన్న త్రివిధ దళాల వీరులకు సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా తిరంగ యాత్రలు నిర్వహించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి…

DSC Sadhana Committee : పాడేరు సదస్సు విజయవంతం చేయండి – ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ పిలుపు

అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ మే 16: ఆదివాసీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాల విషయంలో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ మే 16న పాడేరు లో నిర్వహించనున్న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని…

జనసేన పార్టీ కార్యకర్త కిల్లో అశోక్ కుమారుకి జనసేన శ్రేణులు కన్నీరు రోలుకించిన వీడ్కోలు అశోకు సేవలు మరువలేనివి వంపూరు గంగులయ్య

అల్లూరి జిల్లా పాడేరు తినేత్రం న్యూస్ మే13: అల్లూరిజిల్లా (పాడేరు) నియోజకవర్గంలోని సేరుబయలు గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త కిల్లో అశోక్ కుమార్‌కు అంతిమ వీడ్కోలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు…

Anil Kumar : యువత ఆశయాలకు మార్గం చూపుతున్న జనసేన

పాడేరులో క్రియాశీలక సభ్యత్వానికి విశేష స్పందన. అనిల్ కుమార్. అల్లూరిజిల్లా పాడేరు త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 9: జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు పాడేరు జనసేన కార్యాలయంలో క్రియాశీలక…

Janasena Party : జనసేన పార్టీ పాడేరు కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ (పాడేరు), మే 7: జనసేన పార్టీ కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అనే సూత్రంతో పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు భరోసానివ్వడంలో మరో అడుగు ముందుకు వేసారు.…

Janasena : జివో నెంబర్ 3 పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వాన్ని కోరిన జనసేన

ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ అల్లూరిజిల్లా (పాడేరు) త్రినేత్రం న్యూస్,మే 4: ఆదివాసీ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని, జివో నెంబర్ 3కు ప్రత్యామ్నాయం తీసుకురావాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ జనసేన పార్టీ పాడేరు అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత…

Vampuru Gangulaiah : మోడీ సభను జయప్రదం చేయాల్సిన బాధ్యత మనందరిదీ

పాడేరు నియోజకవర్గం నుంచి భారీగా తరలివెళ్లే ఏర్పాట్లు. వంపూరు గంగులయ్య ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ (అమరావతి) ఏప్రిల్ 2: రాష్ట్ర రాజధాని అమరావతిలో మే 2 (బుధవారం)న పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేస్తున్నారు. ఈ…

Nagesh Kumar : జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి. నగేష్ కుమార్ నేతృత్వంలో పునాది అల్లూరి సీతారామరాజు జిల్లా, త్రినేత్రం న్యూస్ పాడేరు నియోజకవర్గం: ఏప్రిల్ 30: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన క్రియాశీలక…

Other Story

You cannot copy content of this page