Dodla Venkatesh Goud : జయశంకర్ కాలనీ లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 10 : 124 డివిజన్ ఆల్విన్ కాలనీ ఎల్లమ్మబండ పరిధిలోని జయశంకర్ కాలనీ లో డ్రైనేజ్ మరియు రోడ్లకు సంబంధించి సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా…

YS Jagan : 2027లో పాదయాత్ర చేస్తా

Trinethram News : విజయవాడ : 2027లో తాను మళ్లీ పాదయాత్ర చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, లోక్సభ నియోజకవర్గాల పర్యవేక్షకుల భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకొచ్చే…

MLA Arekapudi Gandhi : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో పాదయాత్ర కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, పిఎసి చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 28 : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగుడా, శిల్ప బృందావన్, మహంకాళి నగర్, ఛత్రపతి శివాజీ నగర్ కాలనీల లో గల పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై కార్పొరేటర్…

Anant Ambani : అనంత్ అంబానీ గొప్ప మనసు

Trinethram News : బిలియనీర్ అనంత్ అంబానీ గొప్ప మనసు చాటుకున్నారు. తన పాదయాత్రలో వందలాది కోళ్లను ఆయన రక్షించారు. అనంత్ ప్రస్తుతం జామ్ నగర్ నుంచి ద్వారకకు పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో కంభాలియా ప్రాంతంలో ఓ కోళ్ల వ్యాన్ను…

Srisailam : శ్రీశైలానికి 24 గంటలూ అనుమతి

Trinethram News : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలానికి ఈ నెల 19-మార్చి 1 వరకు అటవీ శాఖ చెక్పోస్టులో 24 గంటలూ అనుమతించనున్నారు. పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీశైలం సబ్ DFO అబ్దుల్ రవూఫ్ చెప్పారు.…

విజయవంతమైన స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్

తేదీ : 18/01/2025.విజయవంతమైన స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్.బుట్టాయిగూడెం : ( త్రినేత్రం న్యూస్);ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, బుట్టాయిగూడెం మండల కేంద్ర సెంటర్ నుండి పోలవరం శాసనసభ్యులు , ఉమ్మడి జిల్లాజనసేన ప్రధాన కార్యదర్శి కరాటం సాయి ,…

వేములవాడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్

వేములవాడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్… Trinethram News : ఆనాడు పాదయాత్రలో భాగంగా వేములవాడ రాజన్నను దర్శించుకుని మాట ఇచ్చా ఇందిరమ్మ రాజ్యంలో వేములవాడను అభివృద్ధి చేసుకుంటున్నాం మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను…

CM Revanth’s Padayatra : మూసీ ప్రాంతంలో నేడు సీఎం రేవంత్ పాదయాత్ర

మూసీ ప్రాంతంలో నేడు సీఎం రేవంత్ పాదయాత్ర Nov 08, 2024, Trinethram News : సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను చేపట్టనున్నారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9 గంటలకు యాదాద్రి చేరుకుని…

ఈ నెల 8 నుంచి సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర

ఈ నెల 8 నుంచి సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర Trinethram News : Telangana : ఈ నెల 8న తన పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం యాదాద్రి జిల్లాలో మూసీ…

Corporator Shravan : కాలనీలో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న కార్పొరేటర్ శ్రావణ్

Corporator Shravan is inquiring about the problems in the colony Trinethram News : మల్కాజిగిరి మల్కాజిగిరి నియోజకవర్గం, విష్ణుపురి ఎక్సటెన్షన్ కాలనీ లో సోమవారం కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర నిర్వహించిన కార్పొరేటర్ శ్రావణ్..ఈ సందర్బంగా కార్పొరేటర్…

Other Story

You cannot copy content of this page