రేపు కర్నూలు,నంద్యాల జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్

Trinethram News : అమరావతి :మార్చి 13సీఎం జగన్‌మోహన్ రెడ్డి రేపు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించను న్నారు. ఈ సందర్భంగా కర్నూలు ఓర్వకల్లులో నేషనల్ లా యూనివర్సిటీ భూమి పూజలో పాల్గొంటారు. అనంతరం బనగానపల్లిలో నిర్వహించే బహిరంగ సభకు హాజరై,…

జనసేన- బీజేపీ పొత్తు కొనసాగుతుంది

జనసేన- బీజేపీ పొత్తు కొనసాగుతుంది.. తర్వాత నిర్ణయం అధిష్టానానిదే.. టీడీపీ- వైసీపీ ప్రభుత్వాలు కేంద్ర పథకాలను హైజాగ్ చేశాయి.. ఓర్వకల్లు విమానాశ్రయానికి నిధులు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం.. రామ ప్రతిష్ట రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడం శోచనీయం- పురంధేశ్వరి

You cannot copy content of this page