Bridge Slab Collapses : వంతెన స్లాబ్ కూలి ముగ్గురి మృతి

Trinethram News : May 03, 2025, ఒడిశాలో ఘోర ప్రమాదం చోెటుచేసుకుంది. కథజోడి నదిపై వంతెన నిర్మాణం జరుగుతోంది. వంతెన కాంక్రీట్ స్లాబ్‌పై క్రేన్ కూలిపోవడంతో ఒక ఇంజినీరు, ఇద్దరు కార్మికులు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను…

Maoists : మావోయిస్టుల సంచలన ప్రకటన

Trinethram News : కేంద్రంతో శాంతిచర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. ఒడిశా, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హత్యాకాండను…

Earthquake : బంగాళాఖాతంలో భూకంపం

Trinethram News : రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదు సముద్రంలో 91 కిలోమీటర్ల లోతున భూకంపం ఉదయం 6.10 గంటలకు ప్రకంపనలు పశ్చిమబెంగాల్‌, ఒడిశాలో పలు ప్రాంతాల్లో కంపించిన భూమి భూకంపం ధాటికి కొల్‌కతాలో కంపించిన భూమి బయటకు పరుగులు…

అరకు పర్యటనలో, ఒడిశా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి నీ కలిసిన బీజేపీ నేతలు

అరకు పర్యటనలో, ఒడిశా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి నీ కలిసిన బీజేపీ నేతలు . అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్.19: అరకు పర్యటనకు విచ్చేసిన ఒడిశా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మతి…

పూరీ రత్నభాండాగారం మరమ్మతులు షురూ

పూరీ రత్నభాండాగారం మరమ్మతులు షురూ Trinethram News : ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారాన్ని ఈఏడాది జులైలో తెరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పురావస్తుశాఖ ఆధ్వర్యంలో తాజాగా ఆలయ రత్న భాండాగారం మరమ్మతు పనులు ప్రారంభమైనట్లు మంత్రి పృథ్వీరాజ్…

భయంతో బాలికను ముక్కలుగా నరికేశాడు

భయంతో బాలికను ముక్కలుగా నరికేశాడు Dec 12, 2024, రేప్ కేసులో బాధితురాలైన బాలిక కోర్టులో స్టేట్‌మెంట్ ఇస్తుందనే భయంతో ఓ వ్యక్తి ఆ బాలికను హత్య చేశాడు. ఈ దారుణం ఒడిశాలో చోటు చేసుకుంది. ధరౌథి పీఎస్ పరిధిలో గతేడాది…

భయంతో బాలికను ముక్కలుగా నరికేశాడు

భయంతో బాలికను ముక్కలుగా నరికేశాడు Trinethram News : Dec 12, 2024, రేప్ కేసులో బాధితురాలైన బాలిక కోర్టులో స్టేట్‌మెంట్ ఇస్తుందనే భయంతో ఓ వ్యక్తి ఆ బాలికను హత్య చేశాడు. ఈ దారుణం ఒడిశాలో చోటు చేసుకుంది. ధరౌథి…

ఇటీవల వైసీపీ రాజ్యసభకు రాజీనామా చేసిన కృష్ణయ్య

Trinethram News : ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్. కృష్ణయ్య పేరును ప్రకటించిన బీజేపీ ఇటీవల వైసీపీ రాజ్యసభకు రాజీనామా చేసిన కృష్ణయ్య మూడు రాష్ట్రాల నుంచి జాబితా విడుదల చేసిన బీజేపీ హర్యానా నుంచి రేఖా శర్మ ఒడిశా నుంచి…

హెలికాప్టర్ల మధ్యలోకి పక్షి.. తప్పిన పెను ప్రమాదం

హెలికాప్టర్ల మధ్యలోకి పక్షి.. తప్పిన పెను ప్రమాదం.. 4 నుంచి ఒడిశాలోని పూరి తీరంలో నేవీ డే ఉత్సవాలు సన్నాహక విన్యాసాలు నిర్వహిస్తుండగా మధ్యలోకి పక్షి దాని గమనాన్ని జాగ్రత్తగా గమనిస్తూ తప్పించిన పైలెట్లు ఒడిశాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పూరి…

Highway : విశాఖ-ఖరగ్పూర్ మధ్య హైవే

విశాఖ-ఖరగ్పూర్ మధ్య హైవే Trinethram News : Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం-ఖరగ్ పూర్ (పశ్చిమ బెంగాల్) మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల…

Other Story

You cannot copy content of this page