MLA Nallamilli : నూతనంగా మంజూరైన 35 మంది వితంతువులకు పెన్షన్లు అందచేసిన ఎమ్మెల్యే, నల్లమిల్లి
త్రినేత్రం న్యూస్ : అనపర్తి. అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో “ఎన్టీఆర్ భరోసా” సామాజిక పెన్షన్లు అనపర్తి మండలానికి సంబంధించి నూతనంగా మంజూరైన 35 మంది వితంతువులకు పెన్షన్లు అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమoలో అనపర్తి మండలం ఎన్…