Civil Mock Drill : సరిహద్దుల్లో ఉద్రిక్తత, భారత్‌లో గురువారం మరోసారి సివిల్ మాక్ డ్రిల్: కేంద్రం కీలక నిర్ణయం

Trinethram News : న్యూఢిల్లీ : కాల్పుల విరమణ అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అదుపులోకి వచ్చాయి. కానీ పాక్ కుయుక్తులను తిప్పి కొట్టేందుకు భారత్ రెడీగా ఉంది. ఇటీవల ఓసారి సివిల్ మాక్ డ్రిల్ సైతం చేపట్టి పౌరులకు…

Manda Krishna Madiga : ‘పద్మశ్రీ’ ఉద్యమాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నా

Trinethram News : న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందని.. ఈ అవార్డు ఉద్యమాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ…

Supreme Court : ఆటవిడుపుగా పేకాట ఆడటం తప్పు కాదు

Trinethram News : న్యూ ఢిల్లీ : పేకాట ఆడటం నైతికంగా తప్పు కాదని, సరదాగా సొంత వాళ్లతో ఆడితే నేరంగా భావించలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్లో భాగంగా పేకాట ఆడితేనే నేరమని పేర్కొంది. రోడ్డు పక్కన పేకాట ఆడాడనే…

CM meet Union Minister : నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ

Trinethram News : న్యూ ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రిలోపు ఏడుగురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషీ, సీఆర్ పాటిల్,…

APCR Report : ముస్లింలపై 184 విద్వేష దాడులు

ఎపిసిఆర్‌ నివేదిక వెల్లడి..! Trinethram News : న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి అనంతరం దేశంలో ముస్లింలు.. సంఘ పరివారానికి టార్గెట్‌గా మారారు. వారిని లక్ష్యంగా చేసుకుంటూ దాడులు, బెదిరింపులు పెరిగిపోయాయి. ఏప్రిల్‌ 11 నుంచి మే 8 వరకు భారత్‌లో…

Draupadi Murmu : జగద్గురు రామభద్రాచార్యకు జ్ఞానపీఠ పురస్కారం

Trinethram News : న్యూ ఢిల్లీ : ప్రముఖ సంస్కృత వేద పండితుడు, జగద్గురు రామభద్రాచార్య 58వ ‘జ్ఞానపీఠ్’ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు 58వ జ్ఞానపీఠ పురస్కారాన్ని అందించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో శుక్రవారం ఈ వేడుక…

Amit Shah : సరిహద్దుల్లో కాల్పులు.. అమిత్ షా తాజా ఆదేశాలివే

Trinethram News : న్యూఢిల్లీ, మే 7: పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాలను భారత్ సైన్యం ధ్వంసం చేసిన తర్వాత పాకిస్థాన్ చేస్తున్న చర్యలపై కేంద్రం అప్రమత్తమైంది. భారత సరిహద్దులో పాకిస్థాన్ జరుపుతున్న కాల్పులను ధీటుగా ఎదుర్కునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.…

Padma Awards : నేడు రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల ప్రదానం

Trinethram News : న్యూ ఢిల్లీ : నేడు రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.ఈ అవార్డుల కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డు గ్రహీతలకు అవార్డులను…

Ban Medicine : పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

Trinethram News : న్యూఢిల్లీ: దేశంలో 35 రకాల మెడిసిన్ ఉత్పత్తి నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలు సైతం జరపకూడదని నిర్ణయం తీసుకుంది. పెయిన్ కిల్లర్, డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలకు వినియోగించే అనుమతి లేని దాదాపు 35 రకాల మెడిసిన్…

Araku Coffee : పార్లమెంట్ లో ఈ రోజు అరకు కాఫీ స్టాళ్లు ప్రారంభం

Trinethram News : న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో ఈ నుంచి రెండు అరకు కాఫీ స్టాళ్లు అందుబాటు లోకి రానున్నాయి. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ ఉత్తర్వులిచ్చారు. ఇటీవల…

Other Story

You cannot copy content of this page