MLA Balu Naik : గుర్రం వెంకటేష్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్

దేవరకొండ ఏప్రిల్ 19 త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలంలోని నైల్వలపల్లి గ్రామానికి చెందిన గుర్రం వెంకటేష్ మరణించిన విషయం తెలుసుకొని నేడు వారి స్వగృహంలో గుర్రం వెంకటేష్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పరామర్శించారు.ఈ…

Distribution of Rice : పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజాపాలనలో పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం.డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 4 త్రినేత్రం న్యూస్రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ ఆదేశాల మేరకు నేడు అనగా శుక్రవారం రోజు గుండ్లపల్లి మండలం గోనబైన పల్లి దేవత్ పల్లి…

MLA Balu Naik : సన్న బియ్యం పంపిణీ దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం

డిండిమండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్. డిండి (గుండ్ల పల్లి)ఏప్రిల్ 3 త్రినేత్రం న్యూస్. నిరుపేదలు కడుపునిండా భోజనం చేసేందుకే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న…

Other Story

You cannot copy content of this page