రెండవ పంటకు నీళ్లు ఇచ్చేందుకు నేడు శ్రీకారం
త్రినేత్రం న్యూస్: మే 14 నెల్లూరు జిల్లా: కావలి మన కావలి ప్రియతమ శాసనసభ్యులు , కావ్య కృష్ణారెడ్డి , మరియు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , ఇద్దరూ కలిసి వందలాదిమంది రైతుల సమక్షంలో , సంఘం వద్ద గల…
త్రినేత్రం న్యూస్: మే 14 నెల్లూరు జిల్లా: కావలి మన కావలి ప్రియతమ శాసనసభ్యులు , కావ్య కృష్ణారెడ్డి , మరియు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , ఇద్దరూ కలిసి వందలాదిమంది రైతుల సమక్షంలో , సంఘం వద్ద గల…
త్రినేత్రం న్యూస్: మే 11: నెల్లూరు జిల్లా: బోగోలు బిట్రగుంట. బోగోలు బిట్రగుంట. అమరహే అమరవీర జవాన్ మురళి నాయక్ జైహింద్ జైహింద్ అంటూ నినాదాలు చేసిన రాజ్ కుమారి, భారతదేశంలో పుట్టినందుకు భారతీయురాలుగా ఈ దేశంలో ఉన్నందుకు గర్విస్తున్నాను అంటూ…
త్రినేత్రం న్యూస్: మే 10: నెల్లూరు జిల్లా : కావాలి కాల్వ పూడిక తీత మరియు అభివృద్ధి పనులను కాల్వ రెండోవ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జి. కె.సుబ్రహ్మణ్యేశ్వర రావు మరియు సిబ్బంది గురువారం కాల్వ పనులను పరిశీలన చేశారు అనంతరం…
త్రినేత్రం న్యూస్ :మే 9: నెల్లూరు జిల్లా:జలదంకి మండలం. జలదంకి మండలం అన్నవరం గ్రామంలో, లోబట్టికలా , పెద్ద కొండయ్య, నాలుగో వర్ధంతి ఆయన మంచితనానికి మారుపేరు, ఆయన ఒక కళాకారుడు ఎన్నో నాటకాలు వేస్తూ అందరి అభినందనలు పొందుతూ పోస్టల్…
త్రినేత్రం న్యూస్: మే 8: నెల్లూరు జిల్లా: కావలి మిస్టర్ సింహపురి స్టీల్ మాన్, బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ , 2025 కు సంబందించిన పోస్టర్స్ ను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.…
త్రినేత్రం న్యూస్:మే 5: నెల్లూరు జిల్లా :కావలి బిట్రగుంట వైపు నుండి కావలి వైపు మార్గంలో గౌరవరం బ్రిడ్జిపై ద్విచక్ర వాహనదారుడు , వాహనం అదుపుతప్పి కింద పడి డివైడర్ను గుద్దుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలియపరిచారు, ఈ ఘటనకు గల కారణం…
త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగా నెల్లూరు నియోజకవర్గ పెనుమూరు మండల కేంద్రంలో పెనుమూరు రైతు సేవ కేంద్రం నందు ఈరోజు సోమవారం స్కిల్ ఆఫ్ చిత్తూర్ డిజిటల్ ట్రైనింగ్ కార్యక్రమం లో భాగంగా పెనుమూరు రైతు సేవ కేంద్రం నందు రైతులకు…
త్రినేత్రం న్యూస్ :మే5: నెల్లూరు జిల్లా : కావలి పట్టణం సమీపంలో ఉన్న ముసునూరు ప్రాంతంలో, దైవజనులు పాస్టర్.అలహరి , వంశీ, నూతనంగా కల్వరి పవర్ మిషన్ స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, మాస్టర్ వంశీ తన తల్లిదండ్రులకు ఏకైక…
తేదీ : 01/05/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆత్మకూరు మండలం, నెల్లూరు పాలెం గ్రామం యస్ టి కాలనీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. చలంచర్ల సుస్మితకు వితంతు పింఛన్ ను అందించడం…
త్రినేత్రం న్యూస్ :మే 1: నెల్లూరు జిల్లా : కావలి పట్టణంలో లతా సినిమా హాల్ థియేటర్ సమీపంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్బంగా గురువారం కార్మికులు మేడే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే .దాగు మాటి కావ్య కృష్ణారెడ్డి…
You cannot copy content of this page