CM Chandrababu : అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన ముఖ్యమంత్రి

తేదీ : 01/05/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆత్మకూరు మండలం, నెల్లూరు పాలెం గ్రామం యస్ టి కాలనీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. చలంచర్ల సుస్మితకు వితంతు పింఛన్ ను అందించడం…

World Workers’ Day : కావలి పట్టణంలో ని లత ,సినిమా థియేటర్ సమీపంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం

త్రినేత్రం న్యూస్ :మే 1: నెల్లూరు జిల్లా : కావలి పట్టణంలో లతా సినిమా హాల్ థియేటర్ సమీపంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్బంగా గురువారం కార్మికులు మేడే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే .దాగు మాటి కావ్య కృష్ణారెడ్డి…

CM Chandrababu : నెల్లూరు జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన

Trinethram News : ఎంఎస్‍ఎంఈ పార్కును ప్రారంభించనున్న సీఎం. తొలుత నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించనున్న సీఎం. ఆత్మకూరు ఎస్టీ కాలనీలో పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం. మేడే సందర్భంగా భవననిర్మాణ కార్మికులతో సీఎం ముఖాముఖి.. నేడు 11 ఎంఎస్‍ఎంఈ పార్కులు…

దారుణం… కర్రలతో కొట్టి వ్యక్తి హత్య

తేదీ : 29/04/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగయ్య కుంటలో షేక్. పెద్ద రఫీ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కర్రలతో కొట్టి హత్య చేయడం జరిగింది. సమాచారం…

Amaravati Development Projects : అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 29 నెల్లూరు జిల్లా :కావలి. అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనకు ప్రధానమంత్రి మోడీ వస్తున్న సందర్భంగా చిలకలూరిపేట ఇన్చార్జిగా ప్రియతమ శాసనసభ్యులు , కావ్య కృష్ణారెడ్డి , ముఖ్యమంత్రి , నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన సందర్భంగా ఈరోజు…

Intimate Meeting : ఆత్మీయ సమావేశానికి ఆహ్వానం

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 26 :నెల్లూరు జిల్లా: కావలి, ఆత్మీయ సమావేశానికి ఆహ్వానంఈ సమావేశంలో, గౌరవ నెల్లూరు పార్లమెంటు సభ్యులు ,వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి , మరియు ఎమ్మెల్సీ . బీదా రవిచంద్ర…

Peaceful Rally : వింజమూరు ఆటోనగర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా శాంతియుత ర్యాలీ

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 25:నెల్లూరు జిల్లా: వింజమూరు. వింజమూరు ఆటోనగర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే ,కాకర్ల సురేష్.. కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన భరతమాత బిడ్డలకు ఘన నివాళులు ఉగ్రవాదుల దాడికి నిరసనగా…

MLA Kavya Krishna Reddy : సోమిశెట్టి మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 24:నెల్లూరు జిల్లా: కావలి ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు, కావలికి చేరుకున్న భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దాగు మాటి, కావ్య వెంకటకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, కుటుంబ సభ్యులని…

Earth Day : ధరిత్రిదినోత్సవం(ఎర్త్ డే) సందర్బంగా మొక్కలు నాటిన జనసేన కావలి నియోజకవర్గం ఇంచార్జ్ అలహరి సుధాకర్

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 23 :నెల్లూరు జిల్లా: కావలి. జనసేన పార్టీ తరుపున కావలి నియోజకవర్గం లో ధరిత్రిదినోత్సవం(ఎర్త్ డే) సందర్బంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమములో భాగంగా జువ్వలదిన్నె పెదపట్టపు పాలెం, అనగారిపాలెం, సి .ఆర్…

MLA : కచేరిమెట్టలోని 20 వార్డు నందు పనికిరాని మట్టి ఇబ్బందికరంగా రోడ్డుకు ఇరువైపులా

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 21 :నెల్లూరు : కావలి కచేరి మిట్ట 20వ వార్డు నందు రోడ్డుకు ఇరువైపులా ఇంటిలో స్లాబ్ పగలగొట్టినటువంటి మట్టిని రోడ్డులో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా, ఉండడంతో, ఒక వ్యక్తి ఇవి రోడ్డుమీద చాలా ఇబ్బందిగా…

Other Story

You cannot copy content of this page