MLA Satyananda Rao : యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాల లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి

స్కిల్ ఇండియా శిక్షణా ధ్రువ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు… కొత్తపేట:త్రినేత్రం న్యూస్ : యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు,ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్…

ఇళ్లకు ప్రారంభోత్సవాలు అప్పుడే

తేదీ : 23/04/2025. గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్); అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా నిరుపేదలు అయినటువంటి ఇళ్ళు నిర్మాణానికి ప్రభుత్వం ఏగ వంతం చేసింది. జూన్ పన్నెండవ తేదీతో ఎన్డీయే పాలనకు ఏడాది పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో…

ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిధులు యంపి, ఎమ్మెల్యే

తేదీ : 18/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వ్యాపారస్తులు ధైర్యంగా తమ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విజయవాడ…

AITUC : ఎన్డీఏ కూటమి ప్రభుత్వo పారిశుధ్య కార్మికులపై మొండి వైఖరి విడనాడాలి

ఆప్కాస్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింప చేయాలి త్రినేత్రం న్యూస్ : ఏఐటీయూసీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్…. కాకినాడ,ఏప్రిల్,16: ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు అధ్యక్షతన…

Special Funds : కూటమి ప్రభుత్వం ప్రత్యేక నిధులు

తేదీ : 02/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్లెల్లో రహదారుల అభివృద్ధికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని ఉంగుటూరు ఎమ్మెల్యే వత్స మట్ల. ధర్మరాజు అనడం జరిగింది. మండల పరిధిలో ఉన్నటువంటి విఎపురం,…

MLC Election Campaign : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

తేదీ : 25/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నరసాపురంలో ఎన్డీఏ కూటమి తరుపున ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి పేరా బత్తుల. రాజశేఖర్ ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, భారీ…

CM Chandrababu Naidu : భారతదేశానికి సరైన నాయకుడు నరేంద్ర మోడీ – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

భారతదేశానికి సరైన నాయకుడు నరేంద్ర మోడీ – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీలో ఎన్డీఏ గెలుపు, కేవలం ఢిల్లీ ప్రజల గెలుపు కాదు. ఇది దేశ ప్రజల గెలుపు కూడా. పీపుల్స్ ఫస్ట్ అనే మోడల్ మాత్రమే…

NDA Coalition Rule : ఎన్డీఏ కూటమి పాలనలో పేదవారికి తీరని నష్టం

ఎన్డీఏ కూటమి పాలనలో పేదవారికి తీరని నష్టం సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు శైలి మారలేదు వైయస్సార్ పార్టీ శ్రేణులపై వేధింపులు దాడులు బాబు షూరిటీ చార్జీల పెంచి బాదుడు గ్యారెంటీ మోసపోయిన ప్రజల వైపు వైయస్సార్సీపీ పోరాటం ముఖ్యమంత్రి జగన్ పాలనలోనే…

Andhra News : ఐదేళ్లలో అప్పులపాలైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం

ఐదేళ్లలో అప్పులపాలైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం… ఏడాదిపాటు ఇబ్బందులుంటాయని ముందే ఊహించాం… దావోస్ పర్యటనతో పెట్టుబడులు, ఉద్యోగాలకు ఆస్కారం… వైసిపి హయాంలో పెట్టుబడిదారులు పారిపోయారు… అభివృద్ధి, సంక్షేమం ఎన్డీయే కూటమి రెండుకళ్ళు… ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తాం ఎమ్మెల్యే గోరంట్ల……

ఎన్డీయే ప్రతిపాదించిన 14 సవరణలకు ఆమోదం..విపక్షాలకు తిరస్కరణ

ఎన్డీయే ప్రతిపాదించిన 14 సవరణలకు ఆమోదం..విపక్షాలకు తిరస్కరణ Trinethram News : వక్ఫ్ సవరణ బిల్లు పరిశీలనకు ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ పలు సవరణలతో బిల్లుకు సోమవారంనాడు ఆమోదం తెలిపింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే ప్రతిపాదించిన…

Other Story

You cannot copy content of this page