Town Planning Deputy Director : ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు

Trinethram News : ముంబై, హైదరాబాద్ తో పాటు 12 చోట్ల సోదాలు.. రూ. 9 కోట్లకు పైగా నగదు, రూ. 8 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.23.25 కోట్ల విలువైన వజ్రాలు స్వాధీనంముంబైలో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ…

ట్విస్ట్ ఇచ్చిన సెలెబీ ఏవియేషన్ ఇండియా

తమది అసలు తుర్కియే సంస్థే కాదని స్పష్టీకరణ ఎర్డోగాన్ కుమార్తె తమ బాస్ అనే వార్తలకు ఖండన పాకిస్థాన్‌కు తుర్కియే మద్దతు నేపథ్యంలోసెలెబీ అనుమతులు రద్దుచేసిన కేంద్రం Trinethram News : భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెలెబీ ఏవియేషన్ ఇండియా సంస్థ…

Supreme Court : మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టు షాక్

Trinethram News : కల్నల్ సోఫియా ఖురేషిని “ఉగ్రవాదుల సోదరి” అని అన్నందుకు తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని సుప్రీంకోర్టుకి వెళ్ళిన మంత్రి విజయ్ షా ఈ సమయంలో జోక్యం చేసుకోలేం అంటూ నిరాకరించిన సుప్రీంకోర్టు.. నిన్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల…

Fire Accident : ఢిల్లీలోని ప్రఖ్యాత కాలేజీలో భారీ అగ్నిప్రమాదం

పీతంపుర శ్రీ గురు గోవింద్ సింగ్ కాలేజీ గ్రంథాలయంలో మంటలు11 ఫైరింజన్లతో మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడి Trinethram News : దేశ రాజధాని ఢిల్లీలోని పీతంపుర ప్రాంతంలో ఉన్న శ్రీ గురు గోవింద్ సింగ్…

Chhattisgarh DGP : 21రోజుల్లో 31మంది మావోయిస్టులు మృతి

Trinethram News : ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టలో జరిగి భారీ నక్సల్ ఆపరేషన్స్లో మావోయిస్టులకు భారీగానే ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్ పేరుతో చేపట్టిన ఆపరేషన్లో భద్రతా దళాలు 31మంది నక్సలైట్లను హతమార్చినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. బీజాపూర్లో…

Draupadi Murmu : రాష్ట్రపతితో CDS, త్రివిధ దళాధిపతులు భేటీ

Trinethram News : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో CDS, త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను ఆమెకు వివరించారు. తాము చేసిన దాడిలో పాకిస్థాన్ ఎలా ధ్వంసమైంది? ఎంత నష్టపోయింది? ఉగ్రవాదులను హతం చేసిన విషయాలను తెలియజేశారు. ఉగ్రవాదంపై…

Minister Vijay Shah : సోఫియా ఖురేషికు పది సార్లైనా క్షమాపణ చెప్తాను మంత్రి విజయ్ షా

Trinethram News : నిన్న ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా తన కామెంట్స్ పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో.. ఆమె తనకు సొంత చెల్లి కంటే ఎక్కువని,…

Supreme Court : మహిళలు ఎందుకు తక్కువ

Trinethram News : ఆర్మీ లీగల్ బ్రాంచ్‌లో మహిళల సంఖ్య ఎందుకు తక్కువగా ఉందని కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. భారత వైమానిక దళంలో మహిళలు రఫేల్ నడపగలిగినప్పుడు ఇక్కడ మాత్రం తేడా ఎందుకని వ్యాఖ్య జడ్జి అడ్వకేట్ జనరల్ పోస్టుల కేసును…

Social Media Accounts : టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్

ఆపరేషన్ సిందూర్ పై అసత్య ప్రచారం తీవ్రంగా స్పందించిన భారత్టీఆర్టీ వరల్డ్, గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఖాతాలకు చెక్ Trinethram News : భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిందన్న ఆరోపణలపై టర్కీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని…

Turkish Military : డ్రోన్లు మాత్రమే కాదు

పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! భారత్‌పై దాడులకు పాక్‌కు టర్కీ డ్రోన్లు, సైనిక సహకారం ‘ఆపరేషన్ సిందూర్’లో ఇద్దరు టర్కీ సైనికుల మృతి చెందినట్లు వార్తలు కూల్చివేసిన డ్రోన్లు టర్కీ ‘అసిస్ గార్డ్ సోంగర్’ రకానికి చెందినవని…

Other Story

You cannot copy content of this page