JD Vance : భారత్ చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

Trinethram News : పాలం ఎయిర్‌బేస్‌లో జేడీ వాన్స్‌ దంపతులకు స్వాగతం పలికిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్.. భారత్‌లో నాలుగు రోజుల పాటు జేడీ వాన్స్‌ దంపతుల పర్యటన.. అమెరికా సెకండ్‌ లేడీ హోదాలో స్వదేశానికి వచ్చిన తెలుగమ్మాయి ఉషా చిలుకూరి..…

JEE : బిహార్‌లో ఐఐటీ విలేజ్ నుంచి JEE మెయిన్స్‌కు క్వాలిఫై అయిన 40 మంది

Trinethram News : JEE మెయిన్స్ ఫలితాల్లో మొత్తం 2,50,236 మంది అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించారు.. వీరిలో 40 మందికిపైగా ఒకే గ్రామానికి చెందినవారు కావడం గమనార్హం.. బిహార్‌లోని గయ జిల్లాలో ఐఐటీ విలేజ్ గా పేరొందిన పఠ్వాఠోలీ నుంచి…

Bhatti Vikramarka : మధిరలో మెగా జాబ్ మేళా

Trinethram News : ముఖ్యఅతిథిగా హాజరై జాబ్ మేళాను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉపముఖ్యమంత్రి.. మెగా జాబ్ మేళాలో పాల్గొన్న 100కి పైగా కంపెనీలు దాదాపు 5 వేల మందికి…

Former DGP’s Murder : మాజీ డీజీపీ హత్య.. వెలుగులోకి కీలక విషయాలు

Trinethram News : కర్ణాటకకు చెందిన. మాజీ డీజీపీ ఓం ప్రకాష్ ఆదివారం హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్య కేసును విచారణ చేపట్టిన పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. ఆస్తి కోసం భార్యనే ఓం ప్రకాష్ ని…

Encounter : జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్

Trinethram News : జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగులు మావో యిస్టులు మృతి చెందారు. భద్రతాబలగాలు, మావోయి స్టుల మధ్య కాల్పులు కొన సాగుతున్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.…

Hydrogen Train : దేశంలో తొలి హైడ్రోజన్ రైలు రెడీ

జులై నుంచి పట్టాలపై పరుగులు Trinethram News : దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు జూలై నుంచి హర్యానాలోని జీంద్ జిల్లాలో పరుగులు తీయనుంది. జీంద్ నుంచి సోనిపత్ మధ్య నడవనుంది. ఈ తొలి తొలి హైడ్రోజన్ రైలు చెన్నైలో సిద్ధమవుతోంది.…

RRB Exams : మరో వారంలో ఆర్‌ఆర్‌బీ పరీక్షలు

4 రోజులు ముందు అడ్మిట్‌ కార్డులు విడుదల Trinethram News : రైల్వే శాఖలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ద్వారా నిర్వహించే పలు పరీక్షల తేదీలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో పారా-మెడికల్ పోస్టులకు నియామక రాత పరీక్ష…

Smiley in the Sky : ఆకాశంలో స్మైలీ.. 25న అద్భుతం

Trinethram News : ఈ నెల 25న ఆకాశం మనల్ని నవ్వుతూ పలకరించనుంది. ఆ రోజున ఉ.5.30 సమయంలో శుక్రుడు, శని గ్రహాలు నెల వంకకు అతి చేరువగా రానున్నాయి. దీంతో త్రిభుజాకారంలో స్మైలీ ఫేస్ కనువిందు చేయనుంది. సూర్యోదయానికి ముందు…

JEE Results : జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల

Trinethram News : Apr 19, 2025, జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫలితాలు విడుదల అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ఫలితాలను విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్‌ ‘కీ’ విడుదల చేసిన ఎన్‌టీఏ తాజాగా విద్యార్థులు…

High Court : వివాహేతర సంబంధం నేరం కాదు

ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు ఓ కేసులో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలుభార్య ప్రియుడికి కేసు నుంచి విముక్తిదిగువ కోర్టు తీర్పు కొట్టివేతTrinethram News : వివాహేతర సంబంధాన్ని నేరంగా చూడాల్సిన అవసరం లేదని, అది నైతికతకు సంబంధించిన అంశమంటూ గతంలో సుప్రీంకోర్టు…

Other Story

You cannot copy content of this page