ఈ నెల 28న పాంబన్కు ప్రధాని

కొత్త వంతెన ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ప్రధాని Trinethram News : తమిళనాడు :ఈ నెల 28న ప్రధాని మోదీ రామనాథపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆ సందర్భంగా పాంబన్ వద్ద మండపం, రామేశ్వరం దీవిని కలుపుతూ సముద్రంపై రూ.550కోట్లతో నిర్మించిన రైలు వంతెనను…

Jaganmohan Reddy : ప్రతిపక్ష హోదా రాదు

తేదీ : 14/02/2025. ఢిల్లీ : (త్రినేత్రం న్యూస్); వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వమని చాలాసార్లు అనడం జరిగింది. హోదా రావాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉండాలి. 11 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో అతనికి…

Valentine’s Day : వాలెంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు కాదు వీర జవాన్ల దినోత్సవం!

Trinethram News : ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 అనగానే ప్రేమికులు బయట, పార్కుల్లో తిరగాలంటే భయపడ తారు. ఎందుకంటే బజరంగ్ దళ్ కార్యకర్తలు కనిపించిన యువ జంటలకు పెళ్లి చేయిస్తారని భయం..! పార్కులు రోడ్ల వెంట జంట లు కనిపిస్తే…

Income Tax Bill 2025 : పార్లమెంటులోకి వచ్చిన కొత్త ఆదాయ పన్ను బిల్లు

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025ను ప్రవేశపెట్టారు. ఈ కొత్త చట్టం 6 దశాబ్దాల నాటి ఆదాయ పన్ను చట్టాన్ని భర్తీ చేస్తుంది. Trinethram News : ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఈ…

President’s Rule : మణిపూర్ లో రాష్ట్రపతి పాలన

Trinethram News : మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇటీవల సీఎం పదవికి రాజీనామా చేసిన బీరెన్ సింగ్ గత రెండేళ్లుగా మణిపూర్ లో రెండు జాతుల మధ్య ఘర్షణలు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Fire : మహారాష్ట్రలోని ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యంలో భారీ అగ్నిప్రమాదం

Trinethram News : మహారాష్ట్ర : మహారాష్ట్రలోని ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యంలో భారీ అగ్నిప్రమాదం – కోట్ల విలువైన వస్తువులు దగ్ధం మహారాష్ట్రలోని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి, కోట్లాది రూపాయల విలువైన ఆస్తి మరియు వస్తువులకు…

Cruise Ship : చెన్నై, విశాఖ &పుదుచ్చేరి మధ్య క్రూయిజ్ షిప్

Trinethram News : టూర్ షెడ్యూల్. ఈ ఏడాది జూన్, జులై నెలల్లో పర్యాటకుల కోసం చెన్నై– విశాఖ- పుదుచ్చేరి మధ్య కార్డెల్లా క్రూయిజ్ నౌకను నడపనున్నారు… ట్రావెల్ ఏజెంట్ల సమావేశంలో నిర్వాహకులు ఈరోజు వివరాలు వెల్లడించారు. మూడు సర్వీసులు అందుబాటులోకి…

New ₹50 Note : త్వరలో మార్కెట్లోకి కొత్త ₹50 రూపాయల నోటు!

Trinethram News : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, సంతకముతో కూడిన కొత్త ₹50 నోటు త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆర్బిఐ బుధవారం సాయంత్రం వెల్లడించింది, ఇటీవలనే సంజయ్ మల్హోత్రా…

Valentine’s Day : ‘వాలంటైన్ డే’ పేరుతో ఇవేం వెర్రి పనులు!!

Trinethram News : ప్రేమికుల దినోత్సవం సందర్బంగా అదిరిపోయే స్టంట్లు అంటూ.. అదేదో ఘనత సాధించినట్లు కొన్ని జంటలు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను వదులుతున్నాయి. అతి వేగంతో ప్రమాదకరరీతిలో చేసే ఈ చిత్ర విచిత్ర విన్యాసాలు మీకు సరదాగా అనిపించొచ్చు..…

Waqf : రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు!

రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు! Trinethram News : Feb 12, 2025, వక్ఫ్ సవరణ బిల్లు రేపు లోక్‌సభ ముందుకు రానుంది. బిల్లును సమీక్షించడానికి ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను గురువారం లోక్‌సభలో…

Other Story

You cannot copy content of this page