ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన
ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన Trinethram News : విశాఖ : ఏపీలో ప్రధాని మోదీ ఈనెల 8న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆంధ్ర వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.…
ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన Trinethram News : విశాఖ : ఏపీలో ప్రధాని మోదీ ఈనెల 8న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆంధ్ర వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.…
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం Trinethram News : నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం పలు ప్రాజెక్టులకు నిధులు, కొత్త పథకాలపై చర్చించే అవకాశం కొత్త ఏడాదిలో కేంద్ర కేబినెట్ తొలి భేటీ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App
దేశం గొప్పనేతను కోల్పోయింది: ప్రధాని నరేంద్ర మోదీ Trinethram News : Dec 27, 2024, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దేశం గొప్పనేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “సాధారణ…
వాజ్పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని Trinethram News : Delhi : మాజీ ప్రధాని వాజ్పేయి శతజయంతి సందర్భంగా ఢిల్లీలోని ‘సదైవ్ అటల్’ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు.…
కువైట్కు ప్రధాని మోదీ Trinethram News : కువైట్ : ఇవాళ, రేపు కువైట్లో పర్యటించనున్న ప్రధాని మోదీ 43 ఏళ్ల తర్వాత భారత్ నుంచి కువైట్ పర్యటనకు ప్రధాని. కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆహ్వానం…
ప్రధాని మోదీని బెదిరిస్తూ ఫోన్ కాల్..! ముంబయి: ఈ మధ్య ప్రముఖులపై బెదిరింపులకు పాల్పడుతూ ముంబయి ట్రాఫిక్ పోలీసులకు వరుస ఫోన్ కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా గురువారం మరో కాల్ వచ్చింది.. ఈసారి ఏకంగా ప్రధాని మోదీ…
తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం Trinethram News : ఢిల్లీ : ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తెలంగాణ ఎంపీలతో మోదీ కీలక సమావేశం భేటీలో పాల్గొన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ జాతీయ…
నేడు ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ.. Trinethram News : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పవన్ భేటీ కానున్నారు.. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన…
ఈ నెల 29న ప్రధాని మోదీ పర్యటన Trinethram News : విశాఖక : 29న మధ్యాహ్నం 3:40కి విశాఖకు మోదీ సా.4 గంటలకు ఏయూ గ్రౌండ్లో మోదీ బహిరంగ సభ టైకూన్ జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు రోడ్…
మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ ప్రధాని నరేంద్ర మోదీ గయానా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఇండియా-కరేబియన్ కమ్యూనిటీ సమ్మిట్కు సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు.. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నైజీరియా,…
You cannot copy content of this page