ఈ నెల 28న పాంబన్కు ప్రధాని

కొత్త వంతెన ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ప్రధాని Trinethram News : తమిళనాడు :ఈ నెల 28న ప్రధాని మోదీ రామనాథపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆ సందర్భంగా పాంబన్ వద్ద మండపం, రామేశ్వరం దీవిని కలుపుతూ సముద్రంపై రూ.550కోట్లతో నిర్మించిన రైలు వంతెనను…

Modi-Trump Meeting : మోదీ-ట్రంప్ భేటీలో వివిధ రంగాల్లో జరిగిన ఒప్పందాలు ఇవే

Trinethram News : అమెరికా : ప్రధాని మోదీ, డోనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సమావేశంలో చాలా రంగాలపై అనేక ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ , అమెరికా…

Trump : ముంబై దాడి నిందితుడి అప్పగింతకు ట్రంప్ అంగీకారం

Trinethram News : అమెరికా : ముంబైలో భీకర ఉగ్రదాడి (2008)ని తలచుకుంటే ఇప్పటికీ వణుకుపుడుతుంది. అయితే, నాటి కుట్రదారుల్లో ఒకరైన తహవ్వుర్ హుస్సేన్‌ను భారత్‌‌కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అనుమతిచ్చారు. ముంబయి ఉగ్రదాడిలో నిందితుడైన హుస్సేన్.. ప్రపంచంలో…

PM Modi : ఏఐతో జాబ్స్ పోవు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి – ఏఐ సమ్మిట్ నిర్వహణకు భారత్ రెడీ: నరేంద్ర మోదీ

ఏఐతో జాబ్స్ పోవు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి – ఏఐ సమ్మిట్ నిర్వహణకు భారత్ రెడీ: నరేంద్ర మోదీ పారిస్: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్న ఉద్యోగాలు పోవని, కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలే…

PM Modi : కుంభమేళాకు మోదీ.. త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం

కుంభమేళాకు మోదీ.. త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం Trinethram News : ప్రయాగ్‌రాజ్‌: ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం ఈ వేడుక జరుగుతోన్న ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న ఆయన త్రివేణి…

Narendra Modi : డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో తొలిసారి మాట్లాడిన నరేంద్రమోదీ!

డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో తొలిసారి మాట్లాడిన నరేంద్రమోదీ! ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక తొలిసారి ఫోన్ కాల్ ప్రియమిత్రుడితో మాట్లాడటం ఆనందంగా ఉందన్న మోదీ పరస్పర ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం కోసం పని చేస్తామన్న మోదీ Trinethram News :…

Mandakrishna Madiga : మందకృష్ణ మాదిగ కి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు

మందకృష్ణ మాదిగ కి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు ప్రజా ఉద్యమంలో ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి విజయం సాధించిన ఉద్యమ నేత ను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి భారత ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర హోం…

CM Revanth Reddy : పద్మ అవార్డుల ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి

పద్మ అవార్డుల ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి Trinethram News : Telangana : ప్రధాని మోడీకి లేఖ రాసే యోచనలో రేవంత్ రెడ్డి తాను సిఫార్సు చేసిన ఐదుగురి పేర్లలో ఒక్కరిని కూడా పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం…

PM Modi : సముద్రపు పొదిలో అత్యాధునిక యుద్ధనౌకలు

సముద్రపు పొదిలో అత్యాధునిక యుద్ధనౌకలు జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Trinethram News : న్యూ ఢిల్లీ : జనవరి 15ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో భారత్‌ అగ్రగామి కావాలన్న లక్ష్యసాధన దిశగా మరో ముందడుగు పడింది. భారత నావికా…

Sankranti Festival : ఢిల్లీలో ఏర్పాటు చేసిన “ సంక్రాంతి పండుగ ”

Trinethram News : Delhi : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన “ సంక్రాంతి పండుగ ” వేడుకలలో మెగా స్టార్ చిరంజీవి తో కలిసి పాల్గొన్న జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ (లోక్ సభ…

Other Story

You cannot copy content of this page