PM Modi : RR బ్యాటర్ వైభవ్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు

Trinethram News : May 05, 2025, IPLలో 14 ఏళ్ల వయసులోనే సెంచరీ సాధించిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఆయనను బీహార్ పుత్రుడిగా అభివర్ణించారు. బీహార్‌లో జరిగిన ఖేలో ఇండియా యూత్…

PM Modi : వచ్చే నెల 21వ తేదీన విశాఖకు రానున్న ప్రధాని

Trinethram News : విశాఖపట్నం : ఏపీలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 21వ తేదీన విశాఖలో నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి విశాఖ జిల్లా అధికారులకు సమాచారం అందింది.…

PM Modi : వేదికపై ప్రధాని మోదీకి సీఎం సన్మానం

Trinethram News : అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధానికి సీఎం ఘన సన్మానం.. ధర్మవరం శాలువాను కప్పి సన్మానించిన సీఎం చంద్రబాబు.. అనంతరం ప్రత్యేక జ్ఞాపికను అందజేసిన సీఎం, డిప్యూటీ సీఎం… https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Modi’s Speech in Telugu : తెలుగులో మోదీ ప్రసంగం

Trinethram News : Andhra pradesh : రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ సభలో ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు. ‘తల్లి దుర్గాభవాని కొలువైన పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందంగా ఉంది’ అంటూ మోదీ స్పీచ్…

PM Modi : RRRపై ప్రధాని మోదీ ప్రశంసలు

Trinethram News : రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు దక్కించుకుంది. నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు సాధించింది. వేవ్స్ సదస్సులో ఆ విషయాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ‘భారత సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడంలో మన…

Y.T. Krishna : బీసీ లకు కుల గణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఏటి కృష్ణ.

బీసీలకు రాబోయే జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన BJP దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ A.T. కృష్ణ. డిండి గుండ్ల పల్లి) మే 1 త్రినేత్రం న్యూస్ : ఈ సందర్బంగా…

PM Modi : ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ

Trinethram News : న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆపరేషన్ నిర్వహణ, సమయం, తేదీ, టార్గెట్‌లను సైన్యమే నిర్ణయిస్తుందని, భారత దళాల సామర్థ్యంపై తమకు పూర్తి విశ్వాసం…

Amaravati Development Projects : అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 29 నెల్లూరు జిల్లా :కావలి. అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనకు ప్రధానమంత్రి మోడీ వస్తున్న సందర్భంగా చిలకలూరిపేట ఇన్చార్జిగా ప్రియతమ శాసనసభ్యులు , కావ్య కృష్ణారెడ్డి , ముఖ్యమంత్రి , నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన సందర్భంగా ఈరోజు…

Former Minister Kothapalli : పర్యటన ను విజయవంతం చేద్దాం

తేదీ : 28/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. అలాంటి అమరావతి పనులు ప్రారంభించేందుకు వస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేయాలని మాజీ మంత్రి కొత్తపల్లి. జవహర్, గుడివాడ…

CM Chandrababu : ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి అండగా ఉంటాం.. స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు

Trinethram News : ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం అండగా నిలుస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని అన్నారు. పహల్గామ్‌లో…

Other Story

You cannot copy content of this page