Traffic Diversion : ట్రాఫిక్ మళ్లింపు

తేదీ: 10/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, లో నెల 11వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా నూజివీడులో ప్రవేశించే వాహనాలను పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించడం జరుగుతుంది. విజయవాడ…

Andhra University : ఆంధ్ర యూనివర్సిటీ కి పూర్వ వైభవం

తేదీ : 08/04/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విద్య ఐటీ శాఖ ల మంత్రి నారా లోకేష్ అనడం జరిగింది. ఇందుకు అవసరమైన సహాయ…

Minister Lokesh Tweet : మంత్రి లోకేష్ ట్విట్

తేదీ : 07/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుడివాడ పరిధిలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ వెంబడించడం జరిగింది. ఇది చూసి వాళ్లు పరుగులు తీయగా పోలీసులు పట్టుకొని వారిపై కేసు నమోదు చేశారు.…

Minister Lokesh : పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్

తేదీ : 04/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంగళగిరిలో రెండవ రోజు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి నారా లోకేష్ 546 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా…

Minister Lokesh : మంత్రి లోకేష్ స్పందన ఇదే

తేదీ : 03/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ,పాస్టర్ ప్రవీణ్ మృతి పై మంత్రి లోకేష్ స్పందించడం జరిగింది. ప్రవీణ్ మరణం పై కులమత వి ద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని వైసిపి డ్రామాలు చేస్తుందన్నారు.…

Minister Nara Lokesh : గుర్తుకొస్తుంది

తేదీ : 02/04/2025. ప్రకాశం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ప్రకాశం జిల్లా అంటే మంత్రి నారా లోకేష్ కు గుర్తుకు వచ్చేది ప్రేమ, పౌరుషం అని చెప్పడం జరిగింది. 2019 వ సంవత్సరంలో టిడిపికి ఎదురుగాలి…

Paramesu Biotech Limited : స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు పరమేసు బయోటెక్ లిమిటెడ్ రూ.50 లక్షల విరాళం

మంత్రి నారా లోకేష్ ను కలిసి చెక్ అందజేత Trinethram News : అమరావతిః కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పరమేసు బయోటెక్ లిమిటెడ్ రూ.50 లక్షల విరాళం…

Posani : పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ

కోర్టు పెట్టిన కండిషన్స్ ఇవే! పవన్, నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యల కేసు పోసానికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు కేసు గురించి బహిరంగంగా మాట్లాడరాదన్న కోర్టు Trinethram News : సినీ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు…

Chandrababu Family : ఈ నెల 20న తిరుమలకు చంద్రబాబు కుటుంబ సభ్యులు

Trinethram News : Andhra Pradesh : ఈ నెల 20న తిరుమలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కుటుంబ సభ్యులు రానున్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు విచ్చేసి ఈ నెల 21 శ్రీవారిని వీరు దర్శించుకోనున్నారు. అనంతరం…

New Uniform : ఏపీలో ప్రభుత్వ స్కూళ్లకు కొత్త యూనిఫామ్

వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం (జూన్ 12) నుంచి స్కూల్ యూనిఫామ్లు మారనున్నాయి. కొత్త యూనిఫామ్లకు మంత్రి లోకేశ్ ఆమోదం తెలిపారు. ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా ఈ యూనిఫాం రూపొందించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లో…

Other Story

You cannot copy content of this page