జగన్‌ పాలనలో కొందరు పోలీసులు కిడ్నాపర్లుగా మారారు: నారా లోకేశ్‌

Trinethram News : అమరావతి : గంజాయి సరఫరా చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఇద్దరు పోలీసులు తెలంగాణలో పట్టుబడిన ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) స్పందించారు.. ”ఆర్థిక ఉగ్రవాది జగన్‌ పాలకుడు అవడంతో రాష్ట్రంలో…

రేపు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న నారా లోకేష్ !

ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ లోని నివాసం నుంచి బయలుదేరనున్న లోకేష్ 9 గంటలకు శ్రీశైలం మండలం సున్నిపెంట చేరుకుంటారు. అక్కడనుంచి బయలుదేరి 9.30 గంటలకు సాక్షిగణపతి ఆలయాన్ని సందర్శిస్తారు. 9.40కి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు.

హైదరాబాదులో నారా లోకేశ్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

హైదరాబాదులో నారా లోకేశ్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తుల సంఖ్య సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు టికెట్ నిరాకరణ తిరుపతి ఎంపీ సీటు ఇస్తామన్న వైసీపీ అధిష్ఠానం మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన…

పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది: లోకేశ్‌

Trinethram News : అమరావతి: రాష్ట్రంలోని పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో కొందరు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తూ బలహీనవర్గాలపై మారణహోమం సాగిస్తున్నారని ధ్వజమెత్తారు..…

గల్లా జయదేవ్‌ కోసం తెదేపా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి: లోకేష్‌

గల్లా జయదేవ్‌ కోసం తెదేపా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి: లోకేష్‌.. ”గుంటూరు: రాజకీయంగా గల్లా జయదేవ్‌ను మిస్‌ అవుతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. రాజకీయాలకు గుంటూరు ఎంపీ జయదేవ్‌ తాత్కాలికంగా విరామం ప్రకటించిన…

అమెరికాలో మనీ లాండరింగ్ అరెస్ట్ పై స్పందించిన లోకేష్

హైద్రాబాద్ నుండి గన్నవరం చేరుకున్న లోకేష్… అమెరికాలో మనీ లాండరింగ్ అరెస్ట్ పై స్పందించిన లోకేష్… అమెరికా లో మనీ లాండ్రింగ్ కేస్ లో అరెస్ట్ చేసింది నన్న… జగన్ రెడ్డిన.. జగన్ కూతురునా… భారతి రెడ్డి నా…. నా మీద…

టీడీపీ- జనసేన కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చు

పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదు.. లోకేశ్ సీఎం పదవి పై మాట్లాడినా పట్టించుకోలేదు.. రాష్ట్ర ప్రజల కోసం మౌనంగా ఉన్నాను.. పొత్తు ఎమ్మెల్యే సీట్ల దగ్గరే ఆగిపోదు టీడీపీ- జనసేన కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చు..…

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయప‌తాకాన్ని ఎగరవేసి : నారా లోకేష్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయప‌తాకాన్ని ఎగరవేసి, గౌరవవందనం సమర్పించారు టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్. మ‌హాత్మాగాంధీ, బీఆర్ అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టాల‌కు న‌మ‌స్క‌రించి వారి త్యాగాలను స్మరించుకున్నారు.

గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్

Trinethram News : Guntur గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ వైసీపీ యువనేత భరత్‌రెడ్డి రాజీనామా నారా లోకేశ్‌తో భేటీ అయిన భరత్‌రెడ్డి గుంటూరు జిల్లాలో యూత్‌లో మంచిపట్టు ఉన్న భరత్‌రెడ్డి బాపట్ల, గుంటూరు వెస్ట్ టికెట్ ఇస్తామన్నా.. వైసీపీకి…

ఓటే మనందరి ఆయుధం: నారా లోకేశ్

ఓటే మనందరి ఆయుధం: నారా లోకేశ్ నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సైకో పాలన అంతమొందించడంలో యువ ఓటర్లే కీలకమన్న లోకేశ్ త్వరలో ఏర్పడే ప్రజా ప్రభుత్వానికి మద్దతివ్వాలని పిలుపు

Other Story

You cannot copy content of this page