చంద్రబాబు వైట్ కాలర్ క్రిమినల్
చంద్రబాబు వైట్ కాలర్ క్రిమినల్.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కూడా చంద్రబాబే నియమిస్తున్నారు.. చంద్రబాబుకు అన్ని పార్టీలు కావాలి… వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని ప్రజలు క్వాష్ చేస్తారు మంత్రి అంబటి రాంబాబు
చంద్రబాబు వైట్ కాలర్ క్రిమినల్.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కూడా చంద్రబాబే నియమిస్తున్నారు.. చంద్రబాబుకు అన్ని పార్టీలు కావాలి… వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని ప్రజలు క్వాష్ చేస్తారు మంత్రి అంబటి రాంబాబు
దిల్లీ: ఫైబర్ నెట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది.. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ…
Trinethram News : అమరావతి: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయవిదారక సంఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.. గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానన్నారు. 5 కి.మీ. డోలీపై మోసుకొని…
Trinethram News : సీనియారిటీని పక్కనపెట్టి గెలుపు గుర్రాలకే టికెట్లు అంటున్న చంద్రబాబు ఏం చేస్తారు..! గెలుపు గుర్రం ప్రసాదరావుకి టికెట్ ఇచ్చి తన నిజాయితీ నిరూపించుకుంటారా….
నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు 17 ఏ సెక్షన్ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం స్పందన ఎలా ఉంటుందో..? తీర్పు చంద్రబాబుకి అనుకూలమా.. వ్యతిరేకమా..? తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్న టిడిపి శ్రేణులు… మరో రెండు నెలల్లో జరగబోతున్న ఎన్నికల…
నారావారి పల్లెకు చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం మధ్యాహ్నం నారావారిపల్లెకు చేరుకున్నారు. ఆయనకు ఉమ్మడి జిల్లాకు చెందిన టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు.
మందడం : బోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు – తెలుగుజాతి పెద్దఎత్తున జరుపుకొనే ఏకైక పండుగ సంక్రాంతి – భవిష్యత్తు మనదే.. అమరావతి కేంద్రంగా రాజధాని ఉంటుంది – తెలుగు వారెక్కడున్నా జన్మభూమికి…
మందడంలో భోగి వేడుకలు.. పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో వేడుకలు సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్న చంద్రబాబు, పవన్ ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు భోగి మంటలు వెలిగించి వేడుకలు…
బోగి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు – తెలుగుజాతి పెద్దఎత్తున జరుపుకొనే ఏకైక పండుగ సంక్రాంతి – భవిష్యత్తు మనదే.. అమరావతి కేంద్రంగా రాజధాని…
కౌంట్ డౌన్ ప్రారంభమైంది.. లెక్క పెట్టుకోండి: చంద్రబాబు అమరావతి: ఇవాళ్టీ నుంచి 87 రోజులే.. కౌంట్ డౌన్ ప్రారంభమైంది.. లెక్క పెట్టుకోండి… దేవతల రాజధానిని రాక్షసులు చెరపట్టినట్టు.. అమరావతిని వైసీపీ చెరబట్టిందని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
You cannot copy content of this page