షర్మిల చెప్పేవన్నీ అబద్ధాలే.. కుటుంబాలను చీల్చడం చంద్రబాబు అలవాటు: రోజా
షర్మిల చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారన్న రోజా టీడీపీ, జనసేన కోసం షర్మిల చేస్తున్నది ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య చంద్రబాబుకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా
షర్మిల చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారన్న రోజా టీడీపీ, జనసేన కోసం షర్మిల చేస్తున్నది ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య చంద్రబాబుకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా
ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారు: పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వాలు తప్పులు చేసి కేంద్రంపై విమర్శలు చేస్తున్నాయన్న పురందేశ్వరి ఏపీలో విధ్వంసకర పాలన కొనసాగుతోందని విమర్శ రాజధాని లేని రాష్ట్రంగా చేశారని మండిపాటు
Trinethram News : విజయవాడ, ఫిబ్రవరి 1: ఏపీలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎవరెవరికి టికెట్ లభిస్తుందా అనే ఉత్కంఠ అన్ని పార్టీల నేతల్లో నెలకొంది. ఇటు టీడీపీలో కూడా పలువురు నేతలు టికెట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు..…
ఏపీలో పాలనా వ్యవస్థ నిర్వీర్యమై జగన్ గూండారాజ్ నడుస్తోందని ఆగ్రహం మార్టూరు, క్రోనూరు ఘటనల వెనుక పోలీసుల సహకారం ఉందని ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని దిగజార్చిన ఘటనలపై స్పందించని డీజీపీ ఎందుకని ప్రశ్న పోలీసు వ్యవస్థ కళ్లముందే పతనం అవుతున్నా…
అభ్యర్దుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు…. ఫిబ్రవరి 4 కంటే ముందు లేదా మొదటివారంలో సీట్లపై ప్రకటన చేసేలా చంద్రబాబు కసరత్తు….
Trinethram News : TDP: టీడీపీ అభ్యర్థుల ఎంపికపై అధినేత చంద్రబాబు కసరత్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా… వచ్చే నెల 4 వరకూ రా.. కదలిరా సభలకు విరామం ప్రకటించారు.. హైదరాబాద్ నివాసంలో అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై కసరత్తు…
పేదలకు సంక్షేమ పాలన అందించడమే సీఎం జగన్ విజన్. కౌరవ సైన్యాన్ని జయించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబుకి ఉంది విజన్ కాదు.. ఆయన ఒళ్లంతా విషమే. మేం సిద్ధమంటుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా సిద్ధమనటం హాస్య్పాదంగా ఉంది.…
Trinethram News : గన్నవరం :జనవరి 30టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వ రికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఆమె హైదరాబాద్ నుండి గన్నవరానికి ఇండిగో విమానంలో బయలు దేరారు. గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న ఈ…
Trinethram News : ఏపీలో టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు త్వరలో ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. చంద్రబాబు, పవన్ కూడా రెండు సార్లు సమావేశం అయ్యారు. ఎవరు ఎన్ని…
గాంధీ వర్థంతిని అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నాం – దేశం కోసం మహోన్నత త్యాగాలు చేసిన వారిని స్మరించుకుందాం – నాడు జాతిపిత అనుసరించిన బాటలోనే నేడు పోరాటం చేయాలి – రాష్ట్రంలో విధ్వంస పాలనకు ముగింపు పలకాలి – మంచికి…
You cannot copy content of this page