Ramavat Ravindra Kumar : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు

రమావత్ రవీంద్ర కుమార్..,.బి ఆర్ ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు ,దేవరకొండ మాజీ ఎం ఎల్ ఏ….. దేవరకొండ మే 1 త్రినేత్రం న్యూస్. -తెలంగాణ ఉద్య‌మంలో కార్మిక‌వ‌ర్గం నిర్వ‌హించిన పాత్ర ఎన‌లేనిది..-కరోనా కాలంలో సంఘటిత అసంఘటిత, రంగాల కార్మికులను…

Madhavaram Aruna Devi : మాధవరం అరుణ దేవి మృతి బాదాకరం

డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 30 త్రినేత్రం న్యూస్. -అరుణ దేవి దశదిన కర్మకార్యక్రమంలో పాల్గొని నివాళి అర్పించిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర…

నూతన వధూవరులను ఆశీర్వదించిన బి ర్ స్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు

రమావత్ రవీంద్ర కుమార్.డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 24 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో బి ర్ స్ నాయకులు బల్మూరి లక్ష్మయ్య- చంద్రమ్మ కుమారుడి వివాహ మహోత్సవానికి బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాదే శాసనసభ్యులు రామావత్…

Free Medical : లాలిత్యంహాస్పిటల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య సేవలు

డిండి (. గుండ్ల పల్లి) ఏప్రిల్ 24 త్రినేత్రం న్యూస్. లాలిత్యం ప్రైవేట్ హాస్పిటల్ వనస్థలిపురం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా గుండ్లపల్లి డిండి మండల కేంద్రానికి పరిసర ప్రాంతంలో గల లిటిల్ మాస్టర్ స్కూల్ నందు వైద్య శిబిరం…

Gadkari : మే 5న తెలంగాణలో గడ్కరీ పర్యటన

Trinethram News : Telangana : కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వచ్చే నెల 5న రాష్ట్రంలో పర్యటించనున్నారు. HYDలో నిర్మించిన గోల్నాక, BHEL ఫ్లైఓవర్లు, ఆరాంఘర్-శంషాబాద్ మధ్య విస్తరించిన హైవేను ప్రారంభిస్తారు. అలాగే నల్గొండ చుట్టూ రూ.516…

జటావత్ భాను నాయక్ మృతి భాధకరం

నల్లగొండ జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్.దేవరకొండ ఏప్రిల్ 18 త్రినేత్రం న్యూస్ చింతపల్లి మండలం ప్రశాంత పూరి తండా కు చెందిన జటావత్ భాను నాయక మృతి బాధాకరమని నల్గొండ జిల్లా టిఆర్ఎస్…

Bhu Bharati Awareness : తెలంగాణ భూ భారతి అవగాహన సదస్సు

నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. దేవరకొండ ఏప్రిల్ 17 త్రినేత్రంన్యూస్. చింత పల్లి మండలకేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ భూ భారతి చట్టం…

CM Revanth : రేపే భూ భారతి పోర్టల్ ప్రారంభం

Trinethram News : జూబ్లీహిల్స్ నివాసంలో భూ భారతిపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి ,భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్, సీఎం ఓఎస్డీ…

Ramavat Ravindra Kumar : లాల మృతి బాధాకరం

Trinethram News : బి ఆర్ ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రామావాత్ రవీంద్ర కుమార్.డిండి (గుండ్లపల్ల్లి) ఏప్రిల్9 త్రినేత్రం న్యూస్. డిండి మండలం పెద్దతండాకు చెందిన కాత్రవత్ లాల మృతి తీరని లోటని, బాధకరం అని…

Ananth Reddy : డిండిమండల స్పెషల్ ఆఫీసర్ గా అనంతరెడ్డి

డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 3 త్రినేత్రం న్యూస్. డిండిమండల ప్రత్యేక అధికారిగా నల్గొండ జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి నూతనంగా నియామకమై , ఇటీవల బాధ్యతలు చేపట్టారు.మండలంలోని అధికారులతో, మండల పరిషత్ ఆధ్వర్యంలోని…

Other Story

You cannot copy content of this page