MLA Nallamilli : రైతుకి తాను పండించిన ధాన్యాన్ని తనకు నచ్చిన చోట అమ్ముకునే వెసులుబాటు కల్పించాల్సిందే

త్రినేత్రం న్యూస్ : కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రి, నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, ఎమ్మెల్యే లు,ఎంపీ లతో రివ్యూ మీటింగ్ లో ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ……

Nadendla Manohar : రైతు వద్ద ఉన్న మిగులు ధాన్యం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి

నాదెండ్ల మనోహర్,కి వినతిపత్రం అందజేసి అభ్యర్థించిన ఎమ్మెల్యే “బత్తుల” రాజానగరం :త్రినేత్రం న్యూస్ : అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతుల నుండి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని అభ్యర్థన.. వెంటనే స్పందించి ఎమెల్యే బత్తులకి శుభవార్త తెలియజేసిన మంత్రివర్యులు.. రాజానగరం…

Nadendla Manohar : అంబులెన్స్ ను ప్రారంభించిన మంత్రి

తేదీ : 23/04/2025. పోలవరం నియోజకవర్గం : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం పర్యటన సందర్భంగా బుట్టాయిగూడెం మండలం, కె ఆర్ పురం. ఐ టి డి ఎ లో కొత్త అంబులెన్స్ ను…

Minister Nadendla : మంత్రి నాదెండ్లకు ఘన స్వాగతం

తేదీ: 23/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పౌరసరపర శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ కు పోలవరం నియోజకవర్గంలో ఘన స్వాగతం లభించింది. ఈనెల ఇరవై రెండు, ఇరవై మూడు తేదీలలో నియోజకవర్గం పర్యటన సందర్భంగా…

Nadendla Manohar : చిరుధాన్యాలు సరఫరా

తేదీ : 09/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , రేషన్ షాపుల ద్వారా చిరుధాన్యాలు సరఫరా చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జూన్ నెల నుంచి నలభై వేల ప్రభుత్వ పాఠశాలలు మరియు నాలుగువేల…

New Ration Cards : ఏపి కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్

Trinethram News : ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఏప్రిల్ 30వ తేదీతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయిన…

Minister Nadendla : ఏపీలో రేపటి నుంచి మరో ఉచిత సిలిండర్

Trinethram News : ఏపీలో దీపం-2 పథకం కింద ఇప్పటి వరకు 99 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. లబ్ధిదారులకు ఏప్రిల్ 1 నుంచి జులై 31 మధ్య మరో సిలిండర్ ఇస్తామని…

Avirbhava Sabha : పిఠాపురంలో నేడు జనసేన ఆవిర్భావ సభ

Trinethram News : Mar 14, 2025, ఆంధ్రప్రదేశ్ : పిఠాపురంలోని చిత్రాడలో శుక్రవారం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో సభ ఏర్పాట్లు జరిగాయి. జనసేన అధినేత,…

Anusha Tirupati : తిరుపతి అనూష విరాళం

తేదీ : 13/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ తిరుపతి .అనూష జనసేన పార్టీ ఆవిర్భవ దినోత్సవానికి లక్ష రూపాయల చెక్కును మంత్రి నాదెండ్ల మనోహర్ కు అందజేయడం జరిగింది. ఉప…

Avirbhava Sabha : రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

Trinethram News : Mar 13, 2025,ఆంధ్రప్రదేశ్ : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు…

Other Story

You cannot copy content of this page