Minister Manohar : రికి మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదు

Trinethram News : రాష్ట్రంలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర(95523 00009)లో రేషన్ కార్డుల సేవలు అందనున్నాయి. అయితే, పెళ్లైన వారు పాత రేషన్ కార్డు నుంచి విడిపోయి కొత్తదానికి అప్లై చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని మంత్రి…

MLA Nallamilli : రైతుకి తాను పండించిన ధాన్యాన్ని తనకు నచ్చిన చోట అమ్ముకునే వెసులుబాటు కల్పించాల్సిందే

త్రినేత్రం న్యూస్ : కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రి, నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, ఎమ్మెల్యే లు,ఎంపీ లతో రివ్యూ మీటింగ్ లో ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ……

Nadendla Manohar : రైతు వద్ద ఉన్న మిగులు ధాన్యం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి

నాదెండ్ల మనోహర్,కి వినతిపత్రం అందజేసి అభ్యర్థించిన ఎమ్మెల్యే “బత్తుల” రాజానగరం :త్రినేత్రం న్యూస్ : అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతుల నుండి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని అభ్యర్థన.. వెంటనే స్పందించి ఎమెల్యే బత్తులకి శుభవార్త తెలియజేసిన మంత్రివర్యులు.. రాజానగరం…

Nadendla Manohar : అంబులెన్స్ ను ప్రారంభించిన మంత్రి

తేదీ : 23/04/2025. పోలవరం నియోజకవర్గం : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం పర్యటన సందర్భంగా బుట్టాయిగూడెం మండలం, కె ఆర్ పురం. ఐ టి డి ఎ లో కొత్త అంబులెన్స్ ను…

Minister Nadendla : మంత్రి నాదెండ్లకు ఘన స్వాగతం

తేదీ: 23/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పౌరసరపర శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ కు పోలవరం నియోజకవర్గంలో ఘన స్వాగతం లభించింది. ఈనెల ఇరవై రెండు, ఇరవై మూడు తేదీలలో నియోజకవర్గం పర్యటన సందర్భంగా…

Nadendla Manohar : చిరుధాన్యాలు సరఫరా

తేదీ : 09/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , రేషన్ షాపుల ద్వారా చిరుధాన్యాలు సరఫరా చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జూన్ నెల నుంచి నలభై వేల ప్రభుత్వ పాఠశాలలు మరియు నాలుగువేల…

New Ration Cards : ఏపి కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్

Trinethram News : ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఏప్రిల్ 30వ తేదీతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయిన…

Minister Nadendla : ఏపీలో రేపటి నుంచి మరో ఉచిత సిలిండర్

Trinethram News : ఏపీలో దీపం-2 పథకం కింద ఇప్పటి వరకు 99 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. లబ్ధిదారులకు ఏప్రిల్ 1 నుంచి జులై 31 మధ్య మరో సిలిండర్ ఇస్తామని…

Avirbhava Sabha : పిఠాపురంలో నేడు జనసేన ఆవిర్భావ సభ

Trinethram News : Mar 14, 2025, ఆంధ్రప్రదేశ్ : పిఠాపురంలోని చిత్రాడలో శుక్రవారం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో సభ ఏర్పాట్లు జరిగాయి. జనసేన అధినేత,…

Anusha Tirupati : తిరుపతి అనూష విరాళం

తేదీ : 13/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ తిరుపతి .అనూష జనసేన పార్టీ ఆవిర్భవ దినోత్సవానికి లక్ష రూపాయల చెక్కును మంత్రి నాదెండ్ల మనోహర్ కు అందజేయడం జరిగింది. ఉప…

Other Story

You cannot copy content of this page