అనుమానస్పద స్థితిలో వివాహిత మృతి… హత్య చేశారంటున్న మృతురాలి తల్లి
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. అనుమానస్పద స్థితిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆర్మూర్ కు చెందిన ఆశ్వీని (38)ని వికారాబాద్ కు చెందిన నాగేశ్ కు…