తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్‌ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ స్పష్టం చేశారు

తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్‌ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ స్పష్టం చేశారు. ఆయన అస్వస్థతకు గురైనట్లు మార్చి 15న సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చేరారని.. యాంజియోప్లాస్టీ చేశారని పెద్ద ఎత్తున…

ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్ యాంజియోప్లాస్టీ చేయించుకున్నట్లు తెలుస్తుంది భుజం సమస్య కారణంగా ఈరోజు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.

నేడు ముంబై-బెంగళూరు ఢీ

Trinethram News : Mar 12, 2024, నేడు ముంబై-బెంగళూరు ఢీWPLలో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. కాగా…

ప్రపంచ సుందరిగా క్రిష్టినా పిస్కోవా

Trinethram News : ముంబాయి చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా 71వ ప్రపంచ సుందరి టైటిల్‌ను గెలుచుకుంది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం రాత్రి జరిగిన మిస్ వరల్డ్ 2024 ఫైనల్‌ పోటీల్లో కిరీటం దక్కించుకుంది. ప్రపంచ…

IIFLకు ఆర్‌బీఐ షాక్‌.. గోల్డ్‌ లోన్ల జారీ నిలిపివేయాలని ఆదేశం

Trinethram News : ముంబయి: ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌కు (IIFL finance) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) షాకిచ్చింది. తక్షణమే బంగారంపై రుణాల జారీని నిలిపివేయాలని ఆదేశించింది. గోల్డ్‌ లోన్‌ విభాగంలో కొన్ని లోపాలను గుర్తించిన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.…

ఈ ఏడాదిలోనే పెళ్లి

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఈ ఏడాది చివర్లో పెళ్లి పీటలెక్కనున్నారు. ముంబయికి చెందిన నికోలయ్‌ సచ్‌దేవ్‌తో ఆమె వివాహ నిశ్చితార్థం ముంబయిలో జరిగింది. నికోలయ్‌ ముంబయికి చెందినవారు. ఆయన, వరలక్ష్మి 14 ఏళ్లుగా స్నేహితులు. ఇద్దరూ కుటుంబ…

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ మొదలైంది

తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది

దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎఫ్‌)- 2024’ అవార్డుల కార్యక్రమం

ఇండియన్ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎఫ్‌)- 2024’ అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో ఘ‌నంగా జరిగింది. బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక ఈ అవార్డుల్లో…

ముంబై, సూరత్, వారణాసి మరియు వైజాగ్ లో పెద్ద మార్పు కోసం నీతి ఆయోగ్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది

2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారడానికి ముంబై, సూరత్, వారణాసి మరియు వైజాగ్ వంటి నగరాల కోసం నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలను అభివృద్ధి చేసింది. 2047 నాటికి $ 30 ట్రిలియన్ల GDP సాధించడమే లక్ష్యం.…

ఫేస్‌బుక్‌ లైవ్‌‌లో శివసేన యూబీటీ నేత కుమారుడి హత్య!

ముంబైలోని దహిసార్ ప్రాంతంలో ఘటన శివసేన యూబీటీ నేత కుమారుడు అభిషేక్‌ను తన కార్యాలయానికి రప్పించి నిందితుడి దారుణం ఓ కార్యక్రమం లైవ్ స్ట్రీమింగ్ సందర్భంగా తుపాకీతో కాల్చి హత్య అనంతరం తనూ ఆత్మహత్య చేసుకున్న నిందితుడు మహారాష్ట్రలో షాకింగ్ ఘటన…

Other Story

You cannot copy content of this page