MLA Jare : వివాహ వేడుకలల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారె

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో బండ్ల లక్ష్మయ్య-చుక్కమ్మ దంపతుల కుమారుడు గోపి-సంధ్య ల వివాహ వేడుక, కొత్తగుండాలపాడు గ్రామంలో పర్షిక బాబూరావు-చుక్కమ్మ దంపతుల కుమార్తెలు శ్రీలక్ష్మి-ముత్యాలరావు, లలిత-వెంకన్న ల వివాహ…

MLA Jare Adinarayana : సెంట్రల్ లైటింగ్ రోడ్డు విస్తరణ పనుల పరిశీలన చేసిన ఎంఎల్ఏ జారే ఆదినారాయణ

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలకేంద్రంలో జరుగుతున్న అటువంటి సెంట్రల్ లైటింగ్ రోడ్డు విస్తరణ పనులు పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ రోడ్డు పనులు వేగవంతంగా…

Chalo Pithapuram : ఛలో పిఠాపురం” పోస్టర్ని ఆవిష్కరించిన జనసేన పార్టీ మండల అధ్యక్షులు – తాటికొండ ప్రవీణ్

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి జనసేన పార్టీ మండల కేంద్ర కార్యాలయంలో మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో పిఠాపురం లో మార్చి 14 న జనసేన…

Leaders Met the MLA : పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే ని కలిసిన తిమ్మంపేట కాంగ్రెస్ నాయకులు

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట నియోజకవర్గంలో ములకలపల్లి మండల పరిధిలో తిమ్మంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ లైన్, వాటర్ సమస్య గురించి మరియు ఇలా పలు…

SSI Inspected Exam Center : పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన స్థానిక ఎస్సై కిన్నెర రాజశేఖర్

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ములకలపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన స్థానిక ఎస్సై కిన్నెర రాజశేఖర్ ములకలపల్లి మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న అటువంటి ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని…

Karam Sudhir Kumar : ప్రశాంతంగా పరీక్షలు రాయండి

త్రినేత్రం న్యూస్…. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ములకలపల్లి మండలం సితాయిగూడెం మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్ నేటి నుంచి పరీక్షలు రాస్తున్న ఇంటర్ విద్యార్థులు ఎటువంటి ఆలోచనలను…

Write Exams Calmly : ప్రశాంతంగా పరీక్షలు రాయండి : కోడిమే వంశీ

త్రినేత్రం న్యూస్…. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ఇంటర్ విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన ములకలపల్లి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కోడిమే వంశీ నేటి నుంచి పరీక్షలు రాస్తున్న ఇంటర్ విద్యార్థులు ఎటువంటి ఆలోచనలను మనసులోకి రానివ్వ…

Other Story

You cannot copy content of this page