MP Etela Rajender : ఎంపీ ఈటెల రాజేందర్‌ పై నమోదైన కేసును కొట్టేసేందుకు నిరాకరించిన హైకోర్టు

Trinethram News : ఐటీ పోచారం పీఎస్‌లో నమోదైన కేసును కొట్టేయాలని ఈటెల పిటీషన్‌.. ఘట్‌కేసర్‌లోని కొర్రెములలో శ్రీహర్ష కన్‌స్ట్రక్షన్ సెక్యూరిటీ గార్డుపై చేయి చేసుకున్నాడని కేసు నమోదు.. సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు ఈటెలపై కేసు నమోదు చేసిన ఐటీ…

Kiran Kumar Reddy : పవన్ కళ్యాణ్ ఇది సినిమా కాదు, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడానికి

పవన్ కళ్యాణ్‌కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ .. మీ మోడీ మెప్పు పొందాలనుకుంటే ఆయన గురించి 2-3 సినిమాలు తీసుకో అంతేకానీ ఎవరు ఏది రాసిస్తే అది చదవకు దేశ సరిహద్దులోనుండి 100 కిలోమీటర్ల లోపలికి…

Nani fires at Chinni : చిన్నిపై నాని ఫైర్

తేదీ : 27/04/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడలో టిడిపి యంపి కేశినేని. శివనాథ్ (చిన్ని) పై మాజీ పార్లమెంటు సభ్యులు నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిపై…

Kesineni Shivnath : వికలాంగులకు యం పి ట్రై సైకిల్స్, వీల్ చైర్స్ అందజేత

తేదీ : 25/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పలు డివిజన్లకు సంబంధించి న వికలాంగులకు పార్లమెంటు యం. పి కేశినేని శివనాథ్ తన (చిన్ని)…

Daggubati Purandeswari : మహిళా సాధికార కమిటీ ఛైర్పర్సన్ గా దగ్గుపాటి పురందేశ్వరి

Trinethram News : పార్లమెంటు మహిళా సాధికార కమిటీ ఛైర్పర్సన్ గా రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. 20 మంది లోక్ సభ, 10మంది రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన కమిటీలో సభ్యులుగా విభిన్న పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు…

రాజమండ్రి ఎంపీ కలిసిన అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

త్రినేత్రం న్యూస్ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం రాజమండ్రి ఎంపీ. రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని, మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులో ఎంపీ నివాసంలో పురందేశ్వరిని కలిసిన అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బిజెపిని రాష్ట్రస్థాయిలో…

MP Harish : ద్వారపూడి రైల్వే స్టేషన్ లో సౌకర్యాలు కల్పించాలి

రైల్వే హల్ట్ కు బిజెపి విజ్ఞప్తి…ఎంపి హరీష్ కు వినతిపత్రం… మండపేట : త్రినేత్రం న్యూస్ : డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని ఏకైక రైల్వే స్టేషన్ లో సౌకర్యాలు కల్పించాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మధుర్ కు…

MP Purandeshwari : 2.10 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసిన

2.10 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసిన ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగిపోతున్న కూటమి ప్రభుత్వం… ఎంపీ పురందేశ్వరి…ఎమ్మెల్యే గోరంట్ల… ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగిపోతుందని…

MLA Satyananda Rao : గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తా

వాడపాలెం గ్రామంలో వాటర్ ట్యాంక్ మరియు వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు, ఎంపీ హరీష్… వాడపాలెం: త్రినేత్రం న్యూస్. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు,పార్లమెంట్ సభ్యులు గంటి…

ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిధులు యంపి, ఎమ్మెల్యే

తేదీ : 18/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వ్యాపారస్తులు ధైర్యంగా తమ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విజయవాడ…

Other Story

You cannot copy content of this page