PM Modi : ప్రపంచానికి ప్రజాస్వామ్య మాతగా భారత రాజ్యాంగం.. లోక్‌సభలో ప్రధాని మోదీ

ప్రపంచానికి ప్రజాస్వామ్య మాతగా భారత రాజ్యాంగం.. లోక్‌సభలో ప్రధాని మోదీ లోక్‌సభలో రాజ్యాంగంపై రెండు రోజుల పాటు చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, విపక్ష పార్లమెంటు సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. విపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు.…

PM Modi : ‘ఒకే భారతదేశం, సమున్నత భారతదేశం’ స్ఫూర్తితో మహా కుంభమేళా

‘ఒకే భారతదేశం, సమున్నత భారతదేశం’ స్ఫూర్తితో మహా కుంభమేళా Trinethram News : ప్రయాగరాజ్: కులమతాలకు అతీతంగా ప్రజలందర్నీ ఏకం చేసే మహా యజ్ఞమే కుంభమేళా (Kumbhamela) అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ”ఒకే భారతదేశం,…

మోడీ,విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఉద్యమించాలి

మోడీ,విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఉద్యమించాలిరైతు,కార్మిక నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని చౌరస్తా కేంద్రంలో జిల్లా కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలోజరిగింది.ఈ నిరసన కార్యక్రమంలో CITU పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు వేల్పుల…

PM Modi : ఈ నెల 29న ప్రధాని మోదీ పర్యటన

ఈ నెల 29న ప్రధాని మోదీ పర్యటన Trinethram News : విశాఖక : 29న మధ్యాహ్నం 3:40కి విశాఖకు మోదీ సా.4 గంటలకు ఏయూ గ్రౌండ్‌లో మోదీ బహిరంగ సభ టైకూన్ జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు రోడ్‌…

PM Modi left for India : మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ

మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ ప్రధాని నరేంద్ర మోదీ గయానా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఇండియా-కరేబియన్ కమ్యూనిటీ సమ్మిట్‌కు సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు.. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నైజీరియా,…

MLC Kavitha : అదానీ వ్యవహారంపై ఎంఎల్సీ కవిత సంచలన ట్వీట్

అదానీ వ్యవహారంపై ఎంఎల్సీ కవిత సంచలన ట్వీట్ Trinethram News : Hydrabad : బీజేపీ మరియు ప్రధాని మోడీ పై తీవ్ర ఆరోపణలు చేసిన కవిత జైల్ నుంచి విడుదల అయ్యాక తొలిసారి రాజకీయ వ్యాఖ్యలు చేసిన కవిత ఎన్ని…

Parliament : 25 నుంచి పార్లమెంటు

25 నుంచి పార్లమెంటు ఒక దేశం-ఒకే ఎన్నిక’, వక్ఫ్‌ బిల్లులే కీలకం.. Trinethram News : ఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి.. డిసెంబరు 20 వరకు జరుగనున్నాయి. వక్ఫ్‌ సవరణ బిల్లు, ‘ఒక…

PM Modi to AP : ఈ నెల 29న ఏపీకి ప్రధాని మోడీ

ఈ నెల 29న ఏపీకి ప్రధాని మోడీ Trinethram News : రూ.80 వేల కోట్ల విలువైన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్తో పాటు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితే వచ్చే…

PM Modi to G-20 : జీ-20 సదస్సుకు ప్రధాని మోడీ

జీ-20 సదస్సుకు ప్రధాని మోడీ Trinethram News : Nov 13, 2024, ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల్లో పర్యటనకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు నైజీరియా, బ్రెజిల్‌, గయానాల్లో పర్యటించనున్నట్లు విదేశాంగశాఖ…

కుల గణన పై మోడీ వాక్యాలు ఉపసంహారించుకోవాలి

కుల గణన పై మోడీ వాక్యాలు ఉపసంహారించుకోవాలి.బీసీ హక్కుల సాధన సమితి నాయకులు. కుల గణన చేస్తే అనైక్యత వస్తుందని రాంచి ఎన్నికల ప్రచారలో ప్రధాని మోడీకి మరోసారి బీసీ లపై ఉన్న విద్వేషం కనిపిస్తోందని వెంటనే అలాంటి వాక్యాలను వెంటనే…

Other Story

You cannot copy content of this page