సొంత డబ్బులతో స్కూల్ కట్టించిన మాజీ ఎమ్మెల్యే

రూ. 2 కోట్ల 50 లక్షలతో నిర్మించిన ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలోని సిర్శావాడ గ్రామంలో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.2 కోట్ల 50 లక్షలతో…

కాగ్ పనికి రాదని మేం అనలేదు

కాగ్ పనికి రాదని తాము అనలేదని, మాజీ ప్రధాని, కాంగ్రెస్ నాయకులు మన్మోహన్ సింగే కాగ్ నివేదిక తప్పుల తడక అన్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. అసెంబ్లీ ప్రాంగంలోని మీడియా పాయింట్లో శనివారం హరీశ్రావు మాట్లాడారు.…

ఆధార‌ల‌తో నిరూపిస్తా..నాని పెద్ద వ‌సూలు రాజా

వైసిపి లీడ‌ర్ నానికి…కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కౌంట‌ర్.. జ‌గన్ కంటే పెద్ద సైకో ఎంపి నానిన‌మ్మిన వాళ్ల‌ను ముంచే మ‌న‌స్త‌త్వంఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తాన‌ని పైసా వ‌సూలుతాడేప‌ల్లి ఫ్యాలెస్, కేశినేని భ‌వ‌న్ వ‌దిలి పోయేది వాళ్లే..ఎంపి నానికి ఇవే చివ‌రి ఎన్నిక‌లుడ‌బ్బులు తిరిగి…

“కర్నాటక మద్యం తరలిస్తున్న నిందితుడు అరెస్టు మరియు 2,20,000/- రూ.ల విలువ చేసే మోటార్ సైకిల్ మరియు మద్యం స్వాధీనం – వివరాలు”

పట్టుబడిన ముద్దాయి పేర్లు మరియు వివరాలు: పరారీలో ఉన్న ముద్దాయి పేరు:  BANGALORE BRANDY, 180 M.L, మొత్తం 09 బాక్సులు, 432 ప్యాకెట్లు సుమారు (77 లీటర్లు), వాటి విలువ మొత్తం 80,000/- రూపాయలు.  BANGALORE RUM,…

ఈసారీ అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ప్లాప్: మల్లారెడ్డి

అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి చిట్ చాట్ వీళ్లకి మేడిగడ్డ తప్పా, వేరే గడ్డనే దొరకడం లేదన్న మల్లన్న.. రోజు మేడిగడ్డ మేడిగడ్డ అంటే ప్రజలు బేజారవుతున్నారని అన్న మల్లారెడ్డి.. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదో లీక్ అయింది. దానిని…

అనకాపల్లి జనసేనలో పీఠముడి

ఎంపీ టికెట్ రేసులో కొణాతాల, నాగబాబు నియోజకవర్గంలో నాగబాబు సమ్మేళనాలు, పర్యటనలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా కొణతాల ఇంటికివెళ్లి మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేసిన నాగబాబు ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు అంటూ నచ్చజెప్పేయత్నం ఎంపీ టికెట్‍పైనే ఆశలు పెట్టుకున్న కొణతాల…

ఈనెల 19న వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ల తుది విచారణ

Trinethram News : ఆనం, కోటంరెడ్డి, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవికి స్పీకర్ నోటీసులు విచారణకు హాజరుకాకపోతే విన్న వాదనల ఆధారంగా పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటానన్న స్పీకర్ తుది విచారణకు హాజరుకావాలా? వద్దా? అనే అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్న వైసీపీ…

ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కేజ్రీవాల్

రేపు విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ.. గత మార్చిలో కూడా విశ్వాస తీర్మానం పెట్టి మెజార్టీ నిరూపించుకున్న కేజ్రీవాల్.. మరో బలపరీక్షకు సిద్ధమైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్న కేజ్రీవాల్.

మరో ఆరు నెలల్లో రేవంత్‌కు శిక్ష: కౌశిక్ రెడ్డి

Trinethram News : సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాము ఇచ్చినట్లు కాంగ్రెస్…

అమరావతి లో ఉద్యోగులు , IAS / IPS అధికారులు , MLA / MLC లు నివాసాల కోసం కట్టిన ఇళ్లు 75% పూర్తి అయ్యాయి

అమరావతి లో ఉద్యోగులు , IAS / IPS అధికారులు , MLA / MLC లు నివాసాల కోసం కట్టిన ఇళ్లు 75% పూర్తి అయ్యాయి జగన్ మోహన్ రెడ్డి ఆ పనులు ముందుకు తీసుకెళ్లినట్లు అయితే ఇంకో ఆరు…

You cannot copy content of this page