ఆరుగురు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేసిన స్పీకర్
హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేసిన ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తూ వేటు చేసిన స్పీకర్.
హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేసిన ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తూ వేటు చేసిన స్పీకర్.
పోయినసారే “గో ప్రో” కెమెరాతో దొరికిన మాజీ మంత్రి.. సిరిసిల్ల నియోజకవర్గం పర్యటనలో ఎమ్మెల్యే కేటీఆర్ దేవరాజు అనే వ్యక్తి అటో ఎక్కి ప్రయాణించారు…
ఇవాళ ఉదయమే వీఆర్ఎస్కు ఇంతియాజ్ అహ్మద్ అప్లై చేయగా.. కొద్ది గంటల్లోనే వీఆర్ఎస్కు సర్కార్ ఆమోదం తెలిపింది. ఒకటి రెండు రోజుల్లో వైసీపీలో ఇంతియాజ్ అహ్మద్ చేరనున్నట్లు తెలిసింది. కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంతియాజ్ అహ్మద్ పోటీ చేయనున్నట్లు సమాచారం.…
రేవంత్ రెడ్డి సవాల్ చేసి తోక ముడిచారు.. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్…
Trinethram News : అసెంబ్లీ,పార్లమెంటుకు పోటీ చేసే ఆశావహ అభ్యర్దులతో ముఖాముఖి.. ఈరోజు మద్యాహ్నం నుంచి నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ఎంపి, ఎమ్మెల్యేకి పోటి చేసే ఆశావహుల అభ్యర్ధులతో ముఖాముఖి.. ఎల్లుండి శ్రీకాకుళం, అరకు, ఒంగోలు,…
Trinethram News : ప్రతి గ్రామం లో వివిధ సామాజిక వర్గాలకు చెందిన 5గురు సభ్యులను ఎంపిక చేసి, లోకల్ MLA చే సిపార్సు చేసి జిల్లా మంత్రి కి అందించాలని CM రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. ఇక…
వనపర్తి – కొత్తకోటలో ఈనెల 23న జరిగిన చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు.
నేడు, రేపు కీలక భేటీలు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారితో షర్మిల సంప్రదింపులు అభ్యర్థులపై అవగాహనకు వచ్చాక అధిష్ఠానానికి జాబితాను పంపించనున్న ఏపీసీసీ చీఫ్ అధిష్ఠానం ఆమోదం తర్వాత అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం
టీడీపీ- జనసేనకు తలనొప్పిగా మారిన విజయవాడ వెస్ట్ టికెట్ పంచాయితి కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. కీలక నేతలు బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ ఈ సీటు ఆశించారు. అయితే చంద్రబాబు సీటు ఎవరికిచ్చినా సపోర్ట్ చేస్తానని బుద్దా తాజాగా స్పష్టం చేసేశారు.…
ఆంధ్రప్రదేశ్ లోని గుంతకల్ రైల్వే జంక్షన్ ను త్వరలో బాలాజీ జంక్షన్ గా మార్చనున్న రైల్వే అధికారులు…
You cannot copy content of this page