MLA Dagumati : కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 10 :నెల్లూరు జిల్లా: కావలి. ఇంటి వద్దే సమస్యలను పరిష్కరిస్తున్న, ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతు 35 వ వార్డులో ఇవాల్టి నుంచి ప్రారంభమైన ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం ప్రతి నివాసానికి వెళ్లి స్థానికులను…

బలభద్రపురం ప్రజలు వద్దు – గ్రాసిం ఇండస్ట్రీయే ముద్దు అనేదే మాజీ ఎమ్మెల్యే నినాదం

త్రినేత్రం న్యూస్ : బలబద్రపురం. గడచిన ఐదేళ్ళ నుండీ గ్రాసిం వాళ్ళతో అంటకాగింది మీరు కాదా సూర్యనారాయణరెడ్డి? మీరు ఖర్చు చేసిన ఎన్నికల వ్యయం భరించింది గ్రాసిం వాళ్ళు కాదా? రాజమండ్రిలో మీ యూరాలజీ సెంటర్ నిర్మించింది గ్రాసిం, కాదా? మీడియాతో…

MLA Satyananda Rao : ప్రజలు సమస్యల నుండి విముక్తి కోసమే ప్రజాదర్బార్

ప్రజాదర్బార్ వినతులు స్వీకరించిన,కొత్తపేట ఎమ్మెల్యే… త్రినేత్రం న్యూస్: సమస్యల నుండి ప్రజలకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు.రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఈ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు నుంచి…

MLA Nallamilli : బలభద్రపురంలో 37.37లక్షల రూపాయలతో నిర్మించిన 5 సీసీ రోడ్లు ప్రారంభోత్సవం చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి

త్రినేత్రం న్యూస్ : బిక్కవోలు మండలం బలభద్రపురంలో 37.37 లక్షల రూపాయలతో 5 సీసీ రోడ్లును ప్రారంభోత్సవం చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు, బిక్కవోలు మండల నాయకులు, బలభద్రపురం…

Regam Matsyalingam : ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: అరకులోయ టౌన్: ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగం అధికారులను సూచించారు. అరకువేలి మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రంజపల్లి ఉష…

Ramavat Ravindra Kumar : లాల మృతి బాధాకరం

Trinethram News : బి ఆర్ ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రామావాత్ రవీంద్ర కుమార్.డిండి (గుండ్లపల్ల్లి) ఏప్రిల్9 త్రినేత్రం న్యూస్. డిండి మండలం పెద్దతండాకు చెందిన కాత్రవత్ లాల మృతి తీరని లోటని, బాధకరం అని…

Solution Platform Program : పరిష్కార వేదిక ప్రోగ్రాం

తేదీ : 09/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సొంగ. రోషన్ కుమార్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పలు వార్డులకు…

Rice : బియ్యం ప్రారంభించిన ఘనంగా కాంగ్రెస్ నాయకలు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 37 వ డివిజన్ లో శాసన సభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో అనగా రోజున యూత్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు కౌటం సతీష్ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాహ్మకంగా చేపట్టిన కార్యక్రమలో భాగంగా…

MLA Raghuramakrishna Raju : అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

తేదీ : 08/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆకివీడు మండలం, చిన కాపవరంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా దాత కొత్తపల్లి. పాండురంగారాజు సహకారంతో రూపాయలు ఇరవై లక్షల వ్యయంతో ఆధునికరించిన జిల్లా…

MLA Jare : RWS మండలాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే జారె

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న అశ్వారావుపేట,దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ,మండలాల RWS అధికారులతో ఎమ్మెల్యేజారె ఆదినారాయణ సమీక్షా సమావేశం నిర్వహించి వేసవికాలం దృష్ట్యా నియోజకవర్గ వ్యాప్తంగా…

Other Story

You cannot copy content of this page