MLA Chirri Balaraju : కాపాడండి నిర్వాసితుల భూములను

తేదీ : 27/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, బర్రింకలపాడు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయంలో ముంపు ప్రాంత నిర్వాసితులు మర్యాదపూర్వకంగా కలవడం కలిశారు. ఈ సందర్భంగా ఆర్…

MLA Jare Adinarayana : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ని మర్యాదపూర్వకంగా, కలిసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

త్రినేత్రం న్యూస్. 27.04.2025 – ఆదివారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం. అశ్వారావుపేట,నియోజకవర్గ అభివృద్ధికి నిధుల మంజూరు కొరకు వినతి అందించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్ర, రోడ్లు భవనాలు. సినిమాటోగ్రఫీ, శాఖల మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి…

MLA Gorantla : అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే గోరంట్ల

త్రినేత్రం న్యూస్. కడియం మండలం బుర్రిలంక గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన పి కొండరత్నం, ఎం.త్రివేణి కుటుంబాలను రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరామర్శించి అగ్ని ప్రమాదానికి గల కారణాలను…

MLA Nallamilli : శ్రీ బల్లాలమ్మ తల్లి అమ్మవారి తీర్థంలో మహోత్సవంలో పాల్గొన్న, ఎమ్మెల్యే నల్లమిల్లి

త్రినేత్రం న్యూస్. అనపర్తి: పెదపూడి మండలం పెదపూడిలో శ్రీ బల్లాలమ్మ అమ్మ వారి తీర్ధ మహోత్సవం సందర్బంగా అమ్మ వారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు. ఈ కార్యక్రమంలో పెదపూడి మండలం ఎన్ డి ఏ నాయకులు,…

Intimate Meeting : ఆత్మీయ సమావేశానికి ఆహ్వానం

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 26 :నెల్లూరు జిల్లా: కావలి, ఆత్మీయ సమావేశానికి ఆహ్వానంఈ సమావేశంలో, గౌరవ నెల్లూరు పార్లమెంటు సభ్యులు ,వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి , మరియు ఎమ్మెల్సీ . బీదా రవిచంద్ర…

MLA Gorantla : మహిళ సంరక్షణ ధ్యేయంగా వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది

మహిళలకు స్వయం ఉపాధి శిక్షణలో భాగంగా కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గోరంట్ల… కడియం : త్రినేత్రం న్యూస్ : మహిళ సంరక్షణ ధ్యేయంగా వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, అనేక సంక్షేమ కార్యక్రమాలలో…

MLA Vegulla : ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

మండపేట ఎమ్మెల్యే, వేగుళ్ళ జోగేశ్వరరావు మండపేట : త్రినేత్రం న్యూస్ : ఇటీవల హాస్పటల్స్ లో వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 19 మందికి రూ.13,86,093/-లు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు అయ్యాయి. చెక్కులను…

MLA Vegulla : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత సొసైటీ ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల

మండపేట : త్రినేత్రం న్యూస్ : మండపేట పట్టణంలో నాళంవారి వీధి బురుగుంట చెరువుగట్టు వద్ద ఉన్న శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వరస్వామి వారి కళ్యాణ మండపంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత సొసైటీ ప్రతినిధుల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి…

New Pensions : కొత్త పెన్షన్లకు గ్రీన్‌ సిగ్నల్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిర్ణయం చారిత్రాత్మకం క్రిస్టియన్‌… ముస్లిం… మైనారిటీలకు రుణాలు మంజూరు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌రాజమహేంద్రవరం : త్రినేత్రం న్యూస్ : కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని, రాష్ట్రంలో ఈ నెల 25 నుంచే స్పౌజ్‌…

MLA Adireddy Srinivas : దీపం” సిలెండరుకు డెలీవరీ చార్జీలు తీసుకోవద్దు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

త్రినేత్రం న్యూస్: ఐవిఆర్ఎస్ ద్వారా రాజమండ్రి ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు, ఇది కూటమి ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. కార్మిక చట్టాల‌ప్రకారం గ్యాస్ డెలివరీ కార్మికులకు మంచి అగ్రిమెంటు చేయిస్తాం. నగరంలోని గ్యాస్ డెలివరీ కార్మికుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం…

Other Story

You cannot copy content of this page