MLA Vijaya Ramana Rao : పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి

నష్టపరిహారం తక్షణమే చెల్లాంచాలి. సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి మార్చి-24// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి నియోజకవర్గంలో 2627 ఎకరాల్లో పంట నష్టం. ఈనెల 21న కురిసిన అకాల రాళ్ళ వర్షం, వడగండ్ల వాన పెద్దపల్లి…

MLA Nallamilli : క్యాన్సర్ సర్వే అధికారుల తీరు, పై అనపర్తి ఎమ్మెల్యే ఆగ్రహం

త్రినేత్రం న్యూస్ : బిక్కవోలు. పరిస్థితి తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. పూర్తి స్ధాయి నివేదికలు వచ్చే వరకు అధికారులు నిర్ణయానికి రావద్దు – ఎమ్మెల్యే, నల్లమిల్లి, బలభద్రపురంలో క్యాన్సర్ నిర్దారణ…

CC Road : శంకుస్థాపన సిసి రోడ్డు నిర్మాణానికి

తేదీ : 23/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉంగుటూరు మండలం లో రాజల కాలనీ నుండి మండల తహసిల్దారు కార్యాలయం వరకు నిర్మించనున్న సిపి రోడ్డుకి ఎమ్మెల్యే పచ్చమట్ల. ధర్మరాజు శంకుస్థాపన చేయడం జరిగింది.…

Vijayaramana Rao : వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు ఎవ్వరు అధైర్య పడవద్దు

రైతన్నలకు అండగా ప్రభుత్వం ఉంటుందివడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాంపెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావుపెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి మండలంలోని చీకురాయి, బొజన్నపేట మరియు హనుమంతునిపేట గ్రామాల్లో పర్యటించి ఆకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను అధికారులతో…

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు

గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారుగోదావరిఖని మార్చి-23//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నియోజకవర్గంలోని రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలకు సంబంధించిన 148 మంది కళ్యాణలక్ష్మీ,…

MLA Bathula : సేద్యపు నీటికుంట (ఫారం పాండ్) శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల

త్రినేత్రం న్యూస్, తోకాడ. రాజానగరం మండలం తోకాడ గ్రామంలో సేద్యపు నీటికుంట (ఫారం పాండ్) మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేశ్ , తూర్తోపు గోదావరి జిల్లా…

MLA Nallamilli : స్పందించిన ప్రభుత్వం

వైద్య యంత్రంగాన్ని కదిలించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి త్రినేత్రం న్యూస్: బలబద్రపురం. బలభద్రపురం గ్రామ ప్రజలకు ప్రమాదంకరంగా మారిన క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునేలా ఎమ్మెల్యే నల్లమిల్లి కృషి, వైద్య యంత్రాంగాన్ని కదలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి ఆఘమేఘాల…

అంబేద్కర్ విగ్రహాలు తొలగించకుండా కలెక్టర్, ఎమ్మెల్యేతో మాట్లాడతా

కొంకటి లక్ష్మీనారాయణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని పట్టణంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలను తొలగించకుండా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడుతానని తెలంగాణ…

MLA Roshan Kumar : బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే

తేదీ: 22/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జంగారెడ్డిగూడెం నుంచి చింతలపూడి నూజివీడు మీదగా విజయవాడ బస్సు సర్వీసును చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ బస్సు సమయాలను డిపో…

MLA Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు

Trinethram News : త్వరలోనే తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షుడు వస్తున్నాడు-రాజాసింగ్..ఆ అధ్యక్షుడు ఎవరుండాలని ఎవరు ఫైనల్ చేస్తున్నారు..స్టేట్ కమిటీ అధ్యక్షున్ని డిసైడ్ చేస్తే ఆ అధ్యక్షుడు రబ్బర్‌ స్టాంప్‌గానే ఉంటాడు..సెంట్రల్‌ కమిటీనే అధ్యక్షుడిని నియమించాలి..గతంలో కొంత మంది గ్రూప్ తయారు…

Other Story

You cannot copy content of this page