అమ్మవారిని దర్శించుకున్న కమలాపురం ఎమ్మెల్యే రవీంద్ర రెడ్డి

Trinethram News : చందోలు గ్రామంలో వేంచేసి వున్నశ్రీ బగళాముఖీ అమ్మవారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ, కమలాపురం శాసనసభ్యులు అయిన శ్రీ పోచం రెడ్డి రవీంద్ర రెడ్డి గారు కుటుంబ సమేతంగా…

గవర్నర్ ప్రసంగానికి శాసనసభ ఆమోదం

“గవర్నర్ ప్రసంగానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపి, సభను రేపటికి వాయిదా వేసింది. అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.. “గవర్నర్ ప్రసంగానికి తెలంగాణ…

కౌన్సిల్ పోడియం దగ్గర బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీల నిరసన

ఇటీవల మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల పై క్షమాపణలు చెప్పాలని బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్ కౌన్సిల్ పోడియం దగ్గర బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీల నిరసన

బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి తరలివెళ్లారు

Trinethram News : హైదరాబాద్‌: బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి తరలివెళ్లారు. ఆటోడ్రైవర్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి అసెంబ్లీ వరకూ ప్రయాణించారు. ఆటో…

ఆగ్రహానికి గురైన కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోలో చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీ వద్ద తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహానికి గురైన కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్.. సైఫాబాద్ ఏసీపీ సంజయ్‌తో ఘర్షణ.

జనసేన విజయ యాత్ర – AP NEEDS PAWAN KALYAN – Day 57

ధుల్హన్ పథకం ద్వారా ముస్లిం ఆడబిడ్డల పెళ్ళిళ్ళకి 1 లక్ష ఇస్తాం అని మాట ఇచ్చి మడమ తిప్పిన జగన్!! 57 వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం ఈరోజు తొట్టంబేడు మండలం, రామచంద్రాపురం పంచాయతీ లో ఇంటింటికీ ప్రచార…

సేవాలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్

అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని కలిసి సేవాలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వానాన్ని అందించిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యే బాలు నాయక్ తదితరులు.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంపై భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శనాస్త్రాలు సంధించారు

హైదరాబాద్‌: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంపై భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ప్రసంగం విశ్వాసం కల్పించలేకపోయిందని.. ప్రభుత్వ విజన్‌ను ఆవిష్కరించలేకపోయిందన్నారు. ప్రభుత్వ హామీలు, గ్యారంటీల అమలుపై స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. అసెంబ్లీ…

నేడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ

అమరావతి ఇవాళ అసెంబ్లీ స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉన్న నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ చీఫ్ విప్. ఈ రోజు ఉదయం 11 గంటలకు అనర్హత పిటిషన్లపై ఒకేసారి ఐదుగురి నుంచి వివరణ తీసుకోనున్న స్పీకర్ తమ్మినేని

రోడ్డు భద్రతా నియమాలు పాటించండి – ప్రమాదాలు నివారించండి — పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్

Trinethram News : పల్నాడు జిల్లా పోలీస్… జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు – 2024 సందర్భంగా పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఊపి రోడ్డు భద్రతా అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎస్పీ , Road safety –…

Other Story

You cannot copy content of this page