ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తున్నారు : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

Trinethram News : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తున్నారు—ఎమ్మెల్యే రాందాస్ నాయక్… ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం రైతు వేదిక భవనంలో నిరుపేద లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను…

తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులకు మనవి

తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులకు మనవి స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ & వెబ్సైట్ కమిటీ వెలువరించిన మూడు గ్రంథాలపై సమాలోచన కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు కమ్మ కళ్యాణ…

వైసీపీకి మరో షాక్

వైసీపీకి మరో షాక్ మరో ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం దూతల ద్వయం పనిచేయటం లేదు. రాను రాను వైసీపీకి చెందిన పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పాలనే యోచన తాజాగా కృష్ణా జిల్లాకు…

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండేకు ఊరట

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండేకు ఊరట. ఉద్ధవ్‌ థాక్రే వర్గానికి షాక్‌. 40 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ చెల్లదన్న స్పీకర్‌. షిండే గ్రూపే అసలైన శివసేన అన్న స్పీకర్‌. ఇదే విషయాన్ని ఈసీ కూడా చెప్పిందన్న స్పీకర్‌.

ప్రతి చోట అడుదాం ఆంధ్ర పండుగ వాతావరణం నెలకొంది

ప్రతి చోట అడుదాం ఆంధ్ర పండుగ వాతావరణం నెలకొంది. వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండల కేంద్రం అయిన శావల్యాపురం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో…

18న టిడిపిలోకి వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ?

బ్రేకింగ్ న్యూస్ 18న టిడిపిలోకి వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ? వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టిడిపిలో చేరడం ఖాయం అయినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి టిడిపి ఎమ్మెల్యే వెలగంపూడి రామకృష్ణ ఆయనతో చర్చించారు ఈ నెల 18న గుడివాడలో చంద్రబాబు…

రాజకీయ నాయకులకు తలొగ్గితే తప్పుకోవాల్సిందే – అధికారులకు సీఈసీ స్వీట్ వార్నింగ్!

రాజకీయ నాయకులకు తలొగ్గితే తప్పుకోవాల్సిందే – అధికారులకు సీఈసీ స్వీట్ వార్నింగ్! ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే విధుల నుంచి తప్పుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లను హెచ్చరించింది. రాజకీయపార్టీల ఒత్తిళ్లకు తలొగ్గుతూ నాయకులతో అనుబంధం కొనసాగిస్తే ఉపేక్షించేది లేదని…

సమస్యాత్మక స్థానాల్లోనే వైసీపీ మార్పులు

Trinethram News : సమస్యాత్మక స్థానాల్లోనే వైసీపీ మార్పులు వైసీపీ అభ్యర్థుల్లో జరుగుతున్న మార్పులన్నీ సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రమేనని చెబుతున్నారు. దాదాపు 100 నియోజకవర్గాల్లో సిట్టింగ్ లే అభ్యర్థులుగా ఉంటారని అంటున్నారు. మిగిలిన స్థానాల్లో ఎన్నికలకు సమాయత్తం కావడానికి మార్పులు, చేర్పులు…

అనర్హత వేటుపై వైసీపీ పిటిషన్ వేసిన విషయం తెలియదు

అమరావతి అనర్హత వేటుపై వైసీపీ పిటిషన్ వేసిన విషయం తెలియదు అనర్హత విషయమై నాకు ఎలాంటి నోటీసులు రాలేదు నా వివరణ తర్వాతే అనర్హతపై నిర్ణయం తీసుకోవాలి నోటీసులు వచ్చాక స్పందిస్తా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిఅమరావతి అనర్హత వేటుపై వైసీపీ…

నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌కు TDP నిర్ణయం

నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌కు TDP నిర్ణయం కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌..మద్దాలి గిరిపై అనర్హత పిటిషన్ ఇవ్వనున్న టీడీపీ పార్టీమారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని..స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్న టీడీపీ

Other Story

You cannot copy content of this page