నాలుగు పార్టీలు – రెండు కుటుంబాలు

నాలుగు పార్టీలు……..- రెండు కుటుంబాలు……. విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ మొత్తం రెండు కుటుంబాల చుట్టూనే నడుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రెండు జాతీయ పార్టీలు..రెండు ప్రాంతీయ పార్టీల పగ్గాలు కేవలం రెండు కుటుంబాల చేతిలోనే ఉండడం బహుశా ఏపీలో ఎన్నడూ చూడని…

భౌరంపేట్ మల్లన్న జాతరకు విచ్చేయాలని కోరుతూ MLC మరియు MLA కి ఆహ్వానం

భౌరంపేట్ మల్లన్న జాతరకు విచ్చేయాలని కోరుతూ MLC మరియు MLA కి ఆహ్వానం… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈ నెల 28-01-2024 నుండి 30-01-2024 వరకు నిర్వహించబోయే శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి…

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపి .. ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిచేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని గద్వాల దంపతులు ఎమ్మెల్యే బండ్ల జ్యోతి కృష్ఙమోహన్ రెడ్డి పరిశీలించారు‌. ప్రమాదానికి…

అయోధ్య ఆలయానికి చేరుకున్న ‘ బాల రాముడు ‘

అయోధ్య ఆలయానికి చేరుకున్న ‘ బాల రాముడు ‘ న్యూఢిల్లీ: అయోధ్య రామాలయం లో ప్రతిష్ఠించనున్న బాల రాముడు విగ్రహం బుధవారంనాడు ఆలయ ప్రాంగణానికి ట్రక్కులో చేరుకుంది. దీంతో ”జై శ్రీరామ్” నినాదాలు మిన్నంటాయి. గురువారం ఆలయ గుర్భగుడిలో బాల రాముడు…

దేశమంతా గర్వించేలా…లోకమంతా కనిపించేలా!

దేశమంతా గర్వించేలా…లోకమంతా కనిపించేలా…! బెజవాడ నడిబొడ్డున మహమేధావి విగ్రహావిష్కరణ. రండి తరలిరండి…కదలిరండి. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 18.01.2024. దేశమంతా గర్వించేలా లోకమంతా కనిపించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బెజవాడ నడిబొడ్డున రూ.400…

ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు

ఎమ్మెల్సీ అభ్యర్థులుగా… నామినేషన్లు దాఖలు హైద‌రాబాద్ : జనవరి 18తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థు లుగా కాంగ్రెస్ నేతలు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌ దాఖలుకు ఇవాళ ఆఖరి రోజు కావడంతో కాంగ్రెస్‌ అభ్యర్థులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌,…

వెయ్యి మంది బాలయ్యలు, చంద్రబాబులు వచ్చినా.. జూ.ఎన్టీఆర్‌ని ఏమీ చేయలేరు – కొడాలి నాని

వెయ్యి మంది బాలయ్యలు, చంద్రబాబులు వచ్చినా.. జూ.ఎన్టీఆర్‌ని ఏమీ చేయలేరు..- కొడాలి నాని కొడాలి నాని : వెయ్యి మంది బాలయ్యలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్‌ ఎన్టీఆర్‌ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ…

38 వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె – సామూహిక ప్రార్థనలతో నిరసన

తాడేపల్లి వార్తలు.. జనవరి 18.38 వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె – సామూహిక ప్రార్థనలతో నిరసన.అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26 వేలు, రిటైర్డ్ బెనిఫిట్స్, పెన్షన్ మొదలైన సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చేస్తున్న సమ్మె నేటికి…

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారిని కలసిన ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణ

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారిని కలసిన ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణ. ఎన్టీఆర్ జిల్లా, 18.1.2024. ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ముత్యాల సత్యనారాయణ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారిని ఐతవరంలోని శాసనసభ్యుని…

Other Story

<p>You cannot copy content of this page</p>